ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల, పట్టించుకోలేని సంబంధిత అధికారులు,
మన న్యూస్ పాచిపెంట ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గరిసె గుడ్డి గ్రామ పాఠశాలను వెంటనే తెరిపించాలని గిరిజనులు. ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల వద్ద. నిరసన తెలుపుతున్న గిరిజనులు స్థానిక గిరిజనులైన. సూకురు…