అటవీ ,బంజరు, అన్సర్వేడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు పట్టాలి ఇవ్వాలి – గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు సిధరపు అప్పారావు
మన న్యూస్ సాలూరు ఆగస్ట్ 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో జిల్లేడు వలస బొర్రా పనికు వలస గ్రామ గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…