Author: mananews

అమెరికాలో కాల్పులు.. తిరుపతి యువకుడికి తీవ్రగాయాలు

Mana News :- అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడూ ఏదో ఒక సిటీలో.. మూలనో కాల్పుల మోత మోగుతూనే ఉంటుంది.. తాజాగా, అమెరికాలో కారుపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యారు.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండం గోవిందపురం…

మన బంగారం మంచిది కానప్పుడు..: వర్మా.. వాట్ నెక్స్ట్

Mana News ;- జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు…

విప్రో జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి మిగతా మార్గాల్లోనూ డౌటే

Mana News, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లలో విప్రో జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్‌ల వద్ద ఫ్లై ఓవర్ల…

నేటి నుంచి ఒంటిపూట బడులు

Mana News :- రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభకానున్నాయి. ఎండ తీవ్రత పెరిగిపోవడంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒంటిపూట బడులు ఏప్రిల్ 23…

పత్రికా కథనాలపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ విప్ & గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్, జీడి నెల్లూరు :- పత్రికల్లో యూట్యూబ్ ఛానల్ లో ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి యం థామస్ పై వారి వ్యక్తిగత సహాయకుల పై వస్తున్న అవాస్తవ కథనాలపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ…

భయమన్నది లేదు! టీడీపీని నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ సంచలనం వ్యాఖ్యలు

మన న్యూస్,పిఠాపురం:- భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగించారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఇల్లు దూరమైనా.. చేతిలో…

24 కోట్లతో ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లో క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు రూరల్:జులై 30వ తేదీ ప్రజలకు అంకితం చేస్తాం.ఈ క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు జిల్లాకే తలమానికం అత్యంత ఆధునిక వసతులతో ఏర్పాటుచేస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ తో ప్రజలకు మేలు.నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లో…

వైసీపీ ముస్లిం మైనారిటీ నేత షబ్బీర్ కు ఆదాల ప్రభాకర్ రెడ్డి పరామర్శ

మనన్యూస్,నెల్లూరు,రూరల్:నియోజకవర్గం లోని 19వ డివిజన్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ షబ్బీర్ ను నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు ఈ మేరకు శుక్రవారం నెల్లూరు నగరంలోని…

నెల్లూరు రూరల్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు,రూరల్:పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో విలేజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ల్యాబ్ బిల్డింగ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. సౌత్ మోపూర్ గ్రామ ప్రైమరీ హెల్త్…

ఐశ్వర్య సిద్ది గణపతి ఆలయ ప్రథమ వార్షికోత్సవం లో పాల్గోన్న జ్యోతుల

మనన్యూస్,గొల్లప్రోలు:పిఠాపురంనియోజవర్గం గొల్లప్రోలుమండలం దుర్గాడ గ్రామం నందు ఇబిసి కాలనీలో శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య సిద్ధి గణపతి స్వామి వారి ఆలయం ప్రథమవార్షికోత్సవానికి జిల్లా జనసేన కార్యదర్శి శ్రీ జ్యోతుల శ్రీనివాసు ముఖ్యాతిధిగా ఐశ్వర్య సిద్ధి గణపతి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు…