నెల్లూరులో జనసేన నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకుడు

మాజీ సి యం వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ…పోలీసులకు ఫిర్యాదు అందజేసిన.వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునమనన్యూస్,నెల్లూరు:వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఉదయం…

వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీపర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జడ్పీ…

సివిల్ ఆసుపత్రిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

మనన్యూస్,నారాయణ పేట:అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు,మహిళా దినోత్సవం సందర్భంగా…

పిర్ల మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటుజనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల

మనన్యూస్,గొల్లప్రోలు:శంఖవరం పిర్ల సూర్య నారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ పేర్కొన్నారు.శనివారం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పిర్ల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్…

అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.136…

జనసేనలో చేరిన పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు

జనసేనలో చేరిన జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్,మున్సిపల్ వైస్ చైర్మన్,వైసీపీ కౌన్సిలర్లు,సర్పంచులు, మనన్యూస్,పిఠాపురం:వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు.శుక్రవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్…

జనసేనలో చేరిన పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు – కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

పిఠాపురం మార్చి 8 మన న్యూస్ :– పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్…

అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.136 వారాలు గా…

పిర్ల మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటు – జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల

గొల్లప్రోలు/ శంఖవరం మన న్యూస్ : పిర్ల సూర్య నారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ పేర్కొన్నారు.శనివారం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పిర్ల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా జిల్లా…

పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్..

Mana News :- నటుడు పోసాని కృష్ణమురళికి విజయవాడ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ పై పోసానిని కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడ తీసుకువచ్చిన భవానీపురం పోలీసులు నేడు ఛీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు