Author: mananews

ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బడంగ్పేట్ బ్రాంచ్ ప్రారంభం

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క బడంగ్పేట్ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత…

ఘనంగాస్వీటోన్ స్వీట్ షాప్ ప్రారంభోత్సవం

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్ శ్రీ కన్వెన్షన్ హాల్ లో నూతన స్వీటోన్ స్వీట్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి…

ఘనంగా డ్రై ఫ్రూట్ పార్క్ ప్రారంభోత్సవం

మనన్యూస్,పీర్జాదిగూడ:మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా బొల్లోజు వేణు గోపాల్, శ్రీదేవి నేతృత్వంలో డ్రై ఫ్రూట్ పార్క్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ షాపు యజమానులతో కలిసి…

నిలువురాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

మనన్యూస్,నారాయణ పేట:ముడుమల్ గ్రామములో గల నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్…

రేపు ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. పలు బిల్లులు, పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం..!

Mana News :- సోమవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. స‌చివాలయంలో సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న‌ మంత్రివర్గం సమావేశ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. అలాగే సీఆర్డీయే ఆమోదించిన పనులకు…

పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Mana News :- అమరావతి: పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు…

వైఎస్ జగన్ తాజా వ్యూహం-తక్షణ అమలుకు సజ్జల ఆదేశాలు..!

Mana News :- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు పూర్తవుతోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకునేందుకు విపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అయితే పార్టీ నేతలు కేసులు, అరెస్టుల భయంతో ఇళ్ల నుంచి కదలడం…

పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి

Mana News :- ప్రతీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు,…

కాకినాడ వేదికగా పి ఎమ్ జె జ్యువెల్స్ నూతన స్టోర్‌ -కొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభించిన కాకినాడ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు

కాకినాడ మార్చి 16 మన న్యూస్ :- దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెల్లరీ బ్రాండ్ అయిన పి ఎమ్ జె జ్యువెల్స్ కాకినాడలో తన కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. కాకినాడ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు (కొండ బాబు) తో…

టెన్త్ పరీక్షల అభ్యర్ధులకు విద్యామంత్రి లోకేష్ సూచనలు..!

Mana News :- ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఇంగ్లీష్ మీడియంలో 5.64 లక్షల మంది విద్యార్ధులు, తెలుగు మీడియంలో 51 వేల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయబోతున్నారు.ఏడు పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…