Author: mananews

పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)నర్వ మండల పరిధిలోని బిసి కమ్యూనిటీ హాల్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, MRPSగుడిసె వెంకటయ్య. మాట్లాడుతూ..చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి…

ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలుఫూలే దంపతుల విగ్రహం వద్ద ఘన నివాళి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని,ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని ఉపాద్యాయులు యం.మల్లేశ్,ఉస్మాన్ అన్నారు.శుక్రవారం ఫూలే జయంతిని పురస్కరించుకుని నర్వ మండల పరిధిలోని రాయికోడ్ గ్రామంలో…

పూర్తి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

మన న్యూస్, నారాయణ పేట:సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిపారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే అందేలా చూడాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మక్తల్ పట్టణంలోని…

ఆడపిల్లలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మన న్యూస్, నారాయణ పేట: జిల్లా పరిధిలోని కోస్గి మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ వివేకానంద డిగ్రీ కళాశాలలో షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో…

బావోజీ జాతర కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు.

మన న్యూస్, నారాయణ పేట:కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర, గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోక మాసందు దేవాలయం జాతర 11, 12,13,14 తేదీలలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150…

అబ్దుల్లాపూర్ మెట్టులో జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ప్రారంభం

ఎల్బీనగర్. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తెలంగాణ ప్రధాన జాతీయ రహదారి 65కూ అనుసంధానంగా ఉన్నటువంటి సర్వీసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ను ప్రముఖులు హాజరై గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి…

ఆస్తి పన్ను వసూల్లలో ఎల్బీనగర్ సర్కిల్4 మొదటి స్థానంలో నిలిచింది*డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్

చైతన్య పురి. మన న్యూస్ జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ లోని ఎల్బీనగర్ సర్కిల్ నెంబర్ 4 ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ 2024-25 ఆర్థిక సంవత్సరము టార్గెట్ ని మించి 104 శాతం ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ చేసినందుకు గాను జిహెచ్ఎంసి కమిషనర్…

వృషభ మూవీ రివ్యూ & రేటింగ్ !!

మన న్యూస్ : వి.కె.మూవీస్‌ పతాకంపై యుజిఓస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ సగర్వ సమర్పణలో అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం వృషభ. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్‌, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు.. కృష్ణా అండ్ శ్రీలేఖ…

మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం.

బాటసింగారం. మన న్యూస్ :- మామిడి సీజన్ నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం..అధికారులు. మార్కెట్ కి వచ్చే…

పించను కోసం ఎదురు చూసి .. వితంతువు మృత్యువాత

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 10 :- పించను కోసం ఎదురుచూసి చూసి ఆశ్రయం లేక వితంతువు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామస్తుల సమాచారం మేరకు ఆ గ్రామంలో నివసిస్తున్న వంజరపు అన్నపూర్ణ (62) వితంతువుకు…