కరుణాకర్ రెడ్డి అసత్యపు ప్రచారాలకు స్వస్తి పలుకు మూగజీవాల ఆహారంలోనూ కమిషన్లు తిన్న ఘనత వైసిపిదే రాష్ట్ర యాదవ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ జి నరసింహ యాదవ్
మనన్యూస్,తిరుపతి:ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టపాలు చేసేందుకు మాజీ టీటీడీ చైర్మన్, భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ వ్యవహరిస్తున్నారని ఇకనైనా నీ వ్యవహార శైలి మానుకోవాలని లేని పక్షంలో భగవంతుడు తన నిఘానేత్రంతో తగిన గుణపాఠం నేర్పుతారని…