జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే విజయం – డికె. స్నిగ్దా రెడ్డి
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో మండల అధ్యక్షుడు శేషి కుమార్ అధ్యక్షతన డికె.స్నిగ్దా రెడ్డి సమక్షంలో స్వామి వివేకానంద యూత్, వాల్మీకి యూత్ 80 మంది పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరడం జరిగింది. పార్టీ కండువా…