తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చెరిన చింతల.శిరీష కృష్ణ

Mana News, Tirupati :- తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నాగలాపురం మండలానికి చెందిన చింతల.శిరీష కృష్ణ సత్యవేడు లో జరిగిన అసెంబ్లీ క్రియాశీల సభ్యుల సమావేశంలో తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారి సమక్షంలో భారతీయ జనతా…

గద్వాల జిల్లా లో సంఘటన మరవకముందే మరో ఘటన

రామకృష్ణ గోంతునులిమి దాడి చేసి హతమార్చిన ట్రాన్స్ జెండర్స్ రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్డకల్ మండలకేంద్రంలోనికి చెందిన రామకృష్ణ 25,సం.అనే యువకుడు నాతో కలిసి తిరగడం లేదునే నెపంతో. ఈ…

ఇంటి ముందు తిరగవద్దు అని వ్యక్తిపై మూకుమ్మడిగా అకారణ దాడి..

100 కు డయల్ చేసినా, నాకు ప్రాణహాని ఉంది న్యాయం చేయండి.బాధితుడు రాయుడు ఆవేదన.. మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా కె.టి. దొడ్డి: మండలంలోని మా ఇంటి ముందునుంచి బాత్రూం వెళ్లడానికి తిరగవద్దు అనే నెపంతో ఓ వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు…

కాంట్రాక్టు లెక్చరర్స్ ని క్రమబద్దీకరించండి,,రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు కు వినతి పత్రం అందించిన గొర్ల

మనన్యూస్,గొల్లప్రోలు:రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుని కాకినాడ వారి క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టు లెక్చరర్స్ 475 అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల కలిసి వినతి పత్రం.ఈ సందర్భంగా మాణిక్యం గొర్ల మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ కోసం గత…

అన్న దాతకే అన్న సదుపాయం అంటూ 141 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత కే అన్న సదుపాయం అంటూ 141 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని…

ప్రహరీ గోడ లేక గిరిజన విద్యార్థులు కు ఇబ్బందులు,

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కటారి కోట గ్రామ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని చిన్నపాటి వర్షం పడిన కొండనుంచి వచ్చిన గెడ్డ వాగు నీరు వరద వలన పాఠశాలకు వెళ్లకుండా పిల్లలకు ఉపాధ్యాయులకు ఆటంకంగా ఉందని…

983 మార్కులతో సత్తా చాటిన జ్యోతుల సాయి జ్యోతి

మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలోని గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఎంపిసి చదువుతున్న జ్యోతుల సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించారు.కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాల లను మించి ఎం పి సి విభాగంలో అత్యున్నత మార్కులు సాధించి జిల్లా…

మహిళా సంఘాలు అభివృద్దే ప్రభుత్వం ధ్యేయం,సెర్ప్ అదనపు సి ఇ ఓ శ్రీరాములు వెల్లడి

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మహిళా సంఘాలు అభివృద్ధి,సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రాష్ట్ర సెర్ఫ్ అదనపు సీఈవో కే శ్రీరాములు నాయుడు వెల్లడించారు. శనివారం నాడు మండలం విచ్చేసిన సందర్భంగా వెలుగు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం…

పార్టీ బలోపేతానికి కృషి చేయండి: జిల్లా బిజెపి అధ్యక్షుడు

వెదురుకుప్పం, మన న్యూస్ ఏప్రిల్ 11 : రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు జగదీష్ నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం వెదురుకుప్ప మండలం…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

సింగరాయకొండ మన న్యూస్:- సమాజసేవకుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు జ్యోతిరావు ఫూలే గారి జయంతిని పురస్కరించుకుని సింగరాయకొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కొండేపి నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు…

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!
రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?