నవధాన్యాలు నేలకు రక్షణ కవచం,,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో, ఏప్రిల్, మే, నెలలో ఎండ వేడిమి తీవ్రంగా ఉండడం వలన నేలలో ఉన్న పోషకాలు వేడికి గాలికి ఆవిరి అయిపోవడమే కాకుండా సారవంతమైన మట్టి కూడా కొట్టుకుని పోతుందని వ్యవసాయ అధికారి తిరుపతిరావు అన్నారు.…