Author: KARRANAGARAJU

గుండెపోటుతో విఆర్ఓ మృతి..సంతాపం తెలిపిన తాసిల్దార్ ,రెవెన్యూ సిబ్బంది…

ఉదయగిరి, అక్టోబర్ 24 (మన ధ్యాస న్యూస్):// ఉదయగిరి స్థానిక సచివాలయం బిట్టు 1, లో పనిచేస్తున్న విఆర్ఓ జాఫర్ సాహెబ్ గుండెపోటుతో మృతి చందడంతో విషాదం నెలకొంది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉండంగా అయినా సరే విధులకు హాజరడం తన ఆరోగ్య…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , ఫోన్ ద్వారా స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,..!

బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ కుటుంబాన్ని ఫోన్ప ద్వారా రామర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ..!బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వెంకయ్య నాయుడు హామీ..! వింజమూరు అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ ):// హైదరాబాదు నుండి…

కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన, దురదృష్టకరం.. అత్యంత బాధాకరం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!!

కర్నూలు బస్సు ప్రమాదంలో వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన నలుగురు మృతి..!ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త ఇద్దరు పిల్లలు సజీవ దహనం..గోళ్ల వారి పల్లెలోని వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..!జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో…

కర్నూల్ బస్సు యాక్సిడెంట్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి…

కర్నూల్, వింజమూరు, అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు):// కర్నూల్ జిల్లా బస్సు ప్రమాధంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు, వీరు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలి కొండా గ్రామఓ గొల్లవారిపల్లికి చెందిన, గోళ్ళ రమేష్,…

కర్నూలు బస్ ప్రమాదంపై బొల్లినేని తీవ్ర విచారం..!!

ఉదయగిరి అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్):/// కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గం వాసులను విషాదంలో ముంచింది. వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీకి చెందిన గోళ్ల రమేష్, గోళ్ల అనూష దంపతులు, వారి ఇద్దరు పిల్లలు…

కర్నూలు బస్ ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి కి గురి ఐనా మేకపాటి రాజగోపాల్ రెడ్డి…

కర్నూలు బస్ ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి కి గురి ఐనా మేకపాటి రాజగోపాల్ రెడ్డి… ఉదయగిరి అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్) బస్ ప్రమాదం లో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీ గొప్పవారిపల్లి కి చెందిన…

లెక్కల వారి వివాహ గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

కలిగిరి అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్):// కలిగిరి మండలం వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి – విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు…

పీ.ఇ.టి మాస్టర్ మన్నెం నరసారెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

బుచ్చిరెడ్డిపాలెం, అక్టోబర్ 22 (మన ధ్యాస న్యూస్) బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పైడా రామయ్య కళ్యాణ మండపం వీధిలో నివసించిన, బుచ్చిరెడ్డిపాలెం డి.ఎల్.ఎన్.ఆర్. ప్రభుత్వ హైస్కూల్‌లో పి.ఇ.టి. మాస్టర్‌గా సేవలందించిన మన్నెం నరసారెడ్డి (మన్నెం మధుసూదన్ రెడ్డి తండ్రి) ఈ రోజు అకాల…

వెంగమాంబ దేవస్థాన అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన…..టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జెడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్…..

ఉదయగిరి, అక్టోబర్ 23 :-మన ధ్యాస న్యూస్ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ విజ్ఞప్తి మేరకు దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ తల్లి దేవస్థానం అభివృద్ధి కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ…

వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో మంత్రి ఆనం ఎమ్మెల్యే కాకర్ల..!ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రచించిన, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..!

శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులను సమకూర్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం..!మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! దుత్తలూరు అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్):/// ఉదయగిరి నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు తల్లి…