భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కలిగిరి ఎసై ఉమశంకర్..!!
కలిగిరి, అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్ ):// ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలిగిరి ఎసై ఉమశంకర్ కోరారు. మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా బారి వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు పలు సూచనలు…