వరికుంటపాడులో ఘోరం విద్యుత్ ఘాతానికి బలైన ఇద్దరు యువకులు…పూర్తిగా దగ్ధమైన ద్విచక్ర వాహనం…
వరికుంటపాడు, జనవరి 25,మన ధ్యాస న్యూస్.(నాగరాజు కె). నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. బోణిగాలరావుపాడు పరిధిలో కంది చేను చుట్టూ అక్రమంగా విద్యుత్ ప్రవాహం ఏర్పాటు చేయడంతో ఇద్దరు యువకులు విద్యుత్ఘాతానికి బలయ్యారు.పొలం…