Author: KARRANAGARAJU

కలిగిరి లో భారత్ పెట్రోల్ బంక్ నందు డీజిల్ ఆ ,??, లేదా,, నీళ్లా ??? వామ్మో అంటున్న వాహనందారులు

యాజమాన్యం పట్టి పట్టనట్టు ఉన్నారు అని, దీని పై తగు చర్యలు తీసుకొని ఈ పెట్రోల్ బంకును చీజ్ చేయాలని వాహనదారులు వాపోతున్నారు. కలిగిరి, ఫిబ్రవరి 18,(మన న్యూస్ ప్రతినిధి), నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి లోనీ భారత్ పెట్రోల్…

శివపార్వతుల కళ్యాణం లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

దుత్తలూరు,మన న్యూస్, ఫిబ్రవరి 15,(నాగరాజు కె ) దుత్తలూరు మండలం దుత్తలూరు గ్రామానికి నైరుతి దిక్కున కొండపై వెలసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శివపార్వతుల కళ్యాణంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అంతకముందు ఆలయ ధర్మకర్త మండలి…

ఘటిక సిద్దేశ్వరంలో మహా శివునికి అభిషేకాలు నిర్వహించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

మహాశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలి.మహాశివరాత్రి ఏర్పాట్లు పట్ల హర్షం.. అన్న ప్రసాదాలు వడ్డించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. సీతారాంపురం, మన న్యూస్ ఫిబ్రవరి 15,(నాగరాజు కె). మహా శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని…

కలిగిరి 246 బూత్ ఇంచార్జి పుల్లా వెంకట్ కి పలువురు టీడీపీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు..

కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 15,(నాగరాజు కె ). కలిగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిగిరి పట్టణ 246 బూత్ ఇంచార్జి తెలుగుదేశం విరాభిమాని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ వీరాభిమాని పుల్లా వెంకట్ కి…

జలదంకి శ్రీ గంగా పార్వతి సమేత జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో,వైభవంగా ధ్వజారోహణం కార్యక్రమం..

జలదంకి, ఫిబ్రవరి 14,(మన న్యూస్ ప్రతినిధి)నాగరాజు కె.. మహా శివరాత్రి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న…సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధుమోహన్ రెడ్డి..ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కూరపాటి దయాకర్ రెడ్డి.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మండల కేంద్రమైన జలదంకిలోని శ్రీ గంగా…

ఉచిత గ్యాస్ కనెక్షన్లు,పంపిణీ చేసిన యువ నేత మారినేని రామకృష్ణ.

వరికుంటపాడు, ఫిబ్రవరి 13, మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ). వరికుంటపాడు మండలంలోని తూర్పు రొంపి దొడ్ల గ్రామంలోని పలు కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవడంతో విషయం తెలుసుకున్న యువనేత మారినేని రామకృష్ణ ఆయా కుటుంబాలకు నేరుగా…

పులుగుంట మధుమోహన్ రెడ్డి, మరియు ఆలయ అర్చకులు కుందిర్తి సతీష్ శర్మ ఆదర్వం లో ఘనంగా నిర్వహించిన పాంప్లెట్ ను ఆవిష్కరణ,కార్యక్రమం.

జలదంకి,ఫిబ్రవరి12, మన న్యూస్,(నాగరాజు కె ). జలదంకి మండలం లోని రాబోయే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి ఉత్సవాల పాంప్లెట్లను కార్యక్రమ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కుందుర్తి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.భక్తుల భారీ…

ఉత్తమ సేవా పురస్కారం అవార్డు లు పొందిన బలిజ ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం..

కావలి, ఫిబ్రవరి 12,ఎల్లో సింగం ప్రతినిధి 77వ ఘనతంత్ర దినోత్సవము సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉత్తమ సేవా పురస్కారం అవార్డులు పొందిన బలిజ ఉద్యోగులకు “బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి(బీస్) కావలి” వారిచే ఘనంగా సన్మానం చేసి వారి…

వ్యవసాయ కళాశాల విద్యార్థుల..అనుభవ పూర్వక అభ్యాసన కార్యక్రమం.

ఉదయగిరి, ఫిబ్రవరి 11,మన న్యూస్,(నాగరాజు కె ) ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల నందు వ్యవసాయ విద్యార్థులు బుధవారం నాడు తమ అనుభవపూర్వక విద్యలో భాగంగా పండించిన పోషకపరమైన, పకృతి పరమైన కందిపప్పు అలసందలు మరియు మినుములను కళాశాల…

బండ్ల గణేష్ పాదయాత్రకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సంఘీభావం..

బండ్ల గణేష్ కు ఘన సన్మానం, ఆయనతో నడక సాగించిన ఎమ్మెల్యే.. తిరుమల, ఫిబ్రవరి 10,మన న్యూస్,(నాగరాజు కె) కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బండ్ల గణేష్ తలపెట్టిన పాదయాత్ర సోమవారం తిరుమలకు చేరుకుంది. ఈ పాదయాత్రలో ఉదయగిరి…