దీనస్థితిలో ఉన్న వ్యక్తిని చేరదీసిన వివేకానంద సేవా సమితి సభ్యులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఇంటి నుండి దూరమై కొన్ని నెలలుగా గడిచిన ఒక వ్యక్తి కాకినాడ జిల్లా,ప్రత్తిపాడులో దీనస్థితిలో ఉన్నాడు.శనివారం స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో అతన్ని శుభ్రపరిచి మంచి బట్టలు తొలగించారు.స్వామి వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు మైరాల…

తండ్రి అంత్యక్రియలకు వచ్చి, కొడుకు మృతి.

బద్వేల్: జులై 6: మన న్యూస్: బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం కాల్వపల్లె గ్రామంలో తండ్రి కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదశాయ అలముకున్నాయి. గ్రామంలో మున్నెల్లి సుబ్బరాయుడు ( 70) అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందాడు మృతునికి ఇద్దరు…

బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.లక్ష్మీ తులసి సమక్షంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ తులసి మాట్లాడుతూ…

శ్రీ దయానంద ఆశ్రమంకు మద్దుల స్వరూప్ చేయూత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం,పట్టణంలో శ్రీ స్వామి దయానంద సరస్వతీ సేవ ఆశ్రమానికి మద్దుల స్వరూప్ మంగళవారం ఆర్థిక చేయుతన్నదించారు.స్థానిక హెల్పింగ్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో మద్దుల స్వరూప్ కుమారుడు రుత్విక్ మొదటి…

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెల్లగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.ఆర్.సి కోటర్స్ వద్ద…

ఆర్టీసీ ఉద్యోగులు గేటు వద్ద ధర్నా

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ పిలుపుమేరకు ఏలేశ్వరంలో కార్మికులు శుక్రవారం గేటు ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పెండెం సత్యానందం మాట్లాడుతూ 11 వ…

విప్లవ యోధుడు అల్లూరి ఘనంగా జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : స్వతంత్ర సంగ్రామంలో అలుపెరగని పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని ఏలేశ్వరం మండల సిపిఎం కార్యదర్శి పాకలపాటి సోమరాజు కొనియాడారు. ఈమేరకు శుక్రవారం అల్లూరి సీతారామరాజు 128 జయంతి పురస్కరించుకుని మండలంలోని…

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి విద్యార్థులకు కిట్లు,పంపిణీ పాల్గొన్న.. ఎమ్మెల్యే సత్యప్రభతో

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా. సర్వేపల్లి రాథాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలం, పెద శంకర్లపూడి గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల లో…

ఏలేశ్వరంలో సుపరిపాలనలో తొలి అడుగు .. పాల్గొన్న ఎమ్మెల్యే సత్య ప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయితీ 4 వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్…

మిషన్ వాత్సల్య కార్యక్రమం పై అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ చట్టాలపై “మిషన్ వాత్సల్య” పేరిట నిర్వహించిన అవగాహన సదస్సు లో ఎమ్మెల్యే…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు