విద్యుత్ వినియోగదారులతో అవగాహన సదస్సు నిర్వహించిన ఏ ఈ సూర్యనారాయణ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామంలో విద్యుత్ వినియోగదారులతో విద్యుత్ శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పచ్ బీసెట్టి అప్పలరాజు, ఏ ఈ సూర్యనారాయణ, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గ్రామ విద్యుత్…