Author: DURGASRINIVAS

Good

యు టీ ఎఫ్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపిపి.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం,వూరి వడిని కాపాడుదాం అనే నినాదంతో ప్రచురించిన పోస్టర్లను ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ…

12న జరుగు సమ్మెను విజయవంతం చేయండి.సిఐటియు జిల్లా అధ్యక్షుడు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కార్మిక కర్షక ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషు బాబ్జి పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో అనుబంధ సంఘాల రౌండ్…

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో తనిఖీ.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎరవుల…

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జడ్డింగ్ అన్నవరం వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు తారు రోడ్డు పనులు నాణ్యతతో వేగంగా పని పూర్తి చేయాలని ప్రత్తిపాడు నియోజవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ సంబంధిత అధికారులను…

ఘనంగా రజకుల బల్లల పండుగ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో వైవిద్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరికివారు తమ జీవనోపాధి కోసం ఉద్యోగ వ్యాపార రీత్యా ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తుంటే మరికొందరు అనాదిగా వస్తున్న కులవృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు.ముఖ్యంగా ప్రాచీన…

సిరిపురం లో పల్లె నిద్ర కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంగళవారం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన ఈ…

ఏలేరు జలాశయంలో 4, లక్షల 40 వేల చేప పిల్లల విడుదల

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండల జె. అన్నవరం గ్రామ పంచాయతీల పరిధిలో ఏలేరు జలాశయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ప్రభుత్వం అందించిన…

శ్మశానవాటికను కాపాడండి అంతు కమిషనర్,ఎమ్మార్వోకు వినతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణం డిగ్రీ కళాశాల వెనుక సాయిబాబా మెట్ట దిగువ గల స్మశాన భూమిని కొందరు ఆక్రమణలకు పల్పడుతున్నారని ఏలేశ్వరం పట్టణ వార్డు కౌన్సిలర్సబ్యులు ఎండగుడి నాగబాబు కమిషనర్, మండల తహసీల్దార్ కు పిర్యాదు చేసారు,ఏలేరు…

వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన – పళ్లంరాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎం ఎం పల్లం రాజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే. ఎం ఎం పళ్లంరాజు…

శ్రీవారి లడ్డుపై కూటమి నేతలు చేస్తున్న విష ప్రచారం ఇకనైనా ఆపాలి-ముద్రగడ గిరిబాబు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో కలిసి తిరుమల లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం…