Author: DURGASRINIVAS

Good

విద్యుత్ వినియోగదారులతో అవగాహన సదస్సు నిర్వహించిన ఏ ఈ సూర్యనారాయణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామంలో విద్యుత్ వినియోగదారులతో విద్యుత్ శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పచ్ బీసెట్టి అప్పలరాజు, ఏ ఈ సూర్యనారాయణ, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గ్రామ విద్యుత్…

‎ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ జిన్నో సమ్మిట్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :జిన్నో సమ్మిట్ 2026కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఈ రోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్‌లో పెద్దాపురం డివిజన్ డీఎస్పీ శ్రీహరి రాజు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యేలేశ్వరం సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్…

తమ్మయ్య బాబు,చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన:సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: సిపిఐ ఎంఎల్.పార్టీ కార్యాలయము నందు కొసిరెడ్డి గణేశ్వరరావు, గిరిజన కార్యకర్తల ఆధ్వర్యంలో వరుపుల తమ్మయ్య్య బాబు. చిత్రపటానికి పూలదండ వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా.గణేష్ మాట్లాడుతూ తమ్మయ్యబాబు మంచి వ్యక్తి. మొఖం మీద మాట్లాడగలిగే…

తూర్పు లక్ష్మీపురంలో స్వచ్ఛ సంక్రాంతి, వికసిత్ భారత్ జి రామ్ జి పై గ్రామసభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంతూర్పు లక్ష్మీపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ సంక్రాంతి పై గ్రామసభ చేపట్టారు.గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి సత్యరాణి నాగ భార్గవి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకుపలువురు నాయకులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ…

యర్రవరంలో స్వచ్ఛ సంక్రాంతి, వికసిత్ భారత్ జి రామ్ జి పై గ్రామసభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ సంక్రాంతి పై గ్రామసభ చేపట్టారు.గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు మండల అభివృద్ధి అధికారి రవికుమార్ వర్మ, ముఖ్యఅతిథిగా…

జననేత వరుపుల తమ్మయ్య బాబు హఠాన్మరణం పట్ల పలువురు దిగ్బ్రాంతి

*పార్థివ దేహం సందర్శనానికి లింగంపర్తి తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు. మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: జననేత వరుపుల తమ్మయ్య బాబు హఠాన్మరణం పట్ల పలువురు దిగ్బ్రాంతి చెందారు.మండల పరిధి లింగంపర్తి గ్రామానికి చెందిన వరుపుల తమ్మయ్య బాబుకు సోమవారం ఉదయం గుండెపోటుకు…

మాధవ్ సమక్షంలో బీజేపి పార్టీలో చేరిన నీరుకొండ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్చార్జి నీరుకొండ సత్యనారయణ, వారి సతీమణి ప్రస్తుత ఏలేశ్వరం మండల జడ్పీటీసీ నీరుకొండ రామకుమారి, బిజేపి పార్టిలో చేరారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి వి యన్…

ప్రత్తిపాడు పోలీసులు నాటు సారాయి బట్టీ పై దాడులు

60,లీటర్ల నాటు సారాయి 3000 లీటర్ల బెల్లపువూట ధ్వంసంచేసిన సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం మన ధ్యాస ప్రతినిథి ప్రతిపాడు: ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామశివారున నాటుసారా స్థావరం పై ప్రత్తిపాడు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పోలీసులుకు రాబడిన…

స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎక్స్ట్రీమ్ ఇన్ ఇన్నోవేషన్ 2026 పోస్టర్ ఆవిష్కరించినజిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25 వ తేదీన జరుగనున్న జిన్నో సమిట్ (XINNO Summit) ఎక్స్ట్రీమ్ ఇన్ ఇన్నోవేషన్ 2026కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను కాకినాడ జిల్లా ఎస్పి జి. బిందుమాధవ్,IPS చేతులు…

జానుబాబు కుటుంబానికి అండగా ఉంటాం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఇటీవల ఆకస్మిక మృతి చెందిన న్యాయవాది బాధ జానుబాబు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యులన్నారు. ఈ మేరకు ఏలేశ్వరంలోని జానుబాబు నివాసంలో న్యాయవాదులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ…