యు టీ ఎఫ్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపిపి.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం,వూరి వడిని కాపాడుదాం అనే నినాదంతో ప్రచురించిన పోస్టర్లను ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ…