వైసిపి మాజీ మంత్రులపై జరుగుతున్న దాడులపై మండిపడ్డ – మాజీమంత్రి ముద్రగడ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రులపై దాడులు జరగడాన్ని సీనియర్ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం…