*యర్రవరంలో పశు ఆరోగ్య శిబిరం*
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం మడలం యర్రవరం గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాయకులు నీరుకొండ సత్యనారాయణ బస్సా ప్రసాద్,మైరాల కనకారావులు హాజరయ్యారు . ఈ సందర్భంగా బస్సు వైద్యాధికారి…