డిపో మేనేజర్ నుండి వైఖరికి నిరసనగా ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు ఆందోళన
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం ఆర్టిసి డిపో మేనేజర్ మొండి వైఖరి కారణంగా డిపో ఉద్యోగ కార్మికులు గత 12 రోజులుగా ఆందోళన బాట పట్టారు. సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా…