Author: DURGASRINIVAS

Good

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఆసుపత్రి సూపర్డెంట్ శైలజ మాట్లాడుతూ జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే…

ఏలేశ్వరం మండలం సర్వసభ్య సమావేశం మండలంలోని ఐదు గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో,ఎంపీడీవో డి. సూర్యనారాయణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి…

ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన టిడిపి శ్రేణులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ త్వరగా కోలుకోవాలని ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు యర్రవరంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.గ్రామ…

తమ్మయ్యబాబు వల్ల నా మనోభావాలు దెబ్బతినలేదన్న ప్రత్తిపాడు సిహెచ్సి డాక్టర్ శ్వేత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనపై జనసేన పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి వైద్యం నిమిత్తం వరుపుల తమ్మయ్యబాబు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించాడనే…

మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యం- బొదిరెడ్డి గోపి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం ప్రతినిధి:రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని నగర పంచాయితీ కౌన్సిలర్ బొదిరెడ్డి గోపి తెలిపారు.ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా సంఘాలు పలువురు మహిళలతో…

విలేకరి పై అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

*అన్నవరం పి.ఎస్ లో కేసు నమోదు తహశీల్దార్కు వినతి పత్రం అందించిన శంఖవరం పాత్రికేయులు-ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్* మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:ఈ నెల 5వ తేదిన అన్నవరం, మండపం గ్రామాల సరిహద్దులో అక్రమ రవాణా చేస్తున్న విషయం తెలుసుకున్న ఒక పత్రిక,…

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం-ఎంపీపీ గొల్లపల్లి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని సిరిపురం,పేరవరం గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల…

నేషనల్ మజ్దూర్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విస్తృతస్థాయి సమావేశం ఏలేశ్వరం ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు రమణరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు,రాష్ట్ర…

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం నగర పంచాయితీ పరిధిలో మరియు ఏలేశ్వరం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా శంకుస్థాపన చేశారు. ఏలేశ్వరం నగర పంచాయితీలో నాలుగు కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాలలో చేపట్టనున్న అదనపు గదుల…

అనాధ శవానికి దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్న వివేకానంద సేవా సమితి సభ్యులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:కాకినాడ జిల్లా కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన కిర్లంపూడి సూర్యనారాయణ (75) గత కొన్ని రోజుల నుండి యర్రవరం జాతీయ రహదారి లో దీన స్థితిలో ఉండటంతో వివేకానంద సేవా సమితి…