Author: DURGASRINIVAS

Good

వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని లింగంపర్తి గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత నేత్రవైద్య శిబిరం ఏర్పాటు చేశారు.మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు,అడ్డూరి కోటేశ్వరరావు స్థానిక కూటమి నాయకులు శ్రీధర్, ఈశ్వరుడు,వివేకానంద సేవా…

ఆగ్జిలియం పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలోని ఆగ్జిలియం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అగ్జిలియం విద్యాసంస్థ పూర్వ విద్యార్థి స్పార్క్(సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ రీసెర్చ్ క్యూబ్)…

మత సామర్యం అంటే ఇదే భక్తులకు ముస్లిం సోదరులు అన్నప్రసాదం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మతాలు,కులాలు అంటూ మాటల యుద్ధాలు రోజూ చూస్తేనే ఉన్నాం జనాన్ని కులాలుగా,మతాలుగా చీల్చి చూస్తూనే ఉన్నాం. జనం అంతా అలా ఉన్నారా అంటే అస్సలు లేరు. మనిషి మనిషిగా దేవుళ్లు అంతా ఒక్కటే అన్న భావనతోనూ ఉన్నారు.మతాలు…

భక్తులకు అందుబాటులో వైద్యసేవలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలేరు నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా.ఏలేశ్వరం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో…

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ది-ప్రిన్సిపల్ డా.డి.సునీత

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు జవహర్ నాలెడ్జ్ సెంటర్, మహిళా సాదికారిత విభాగం మరియు డా. వినయ్ శంకర్ పౌండేషన్, దివాన్ చెరువు సంయుక్తంగా మగ్గం వర్క్ శిక్షణ శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ తరగతులు ప్రారంభానికి కళాశాల…

దాతల సహకారంతో కొత్త రూపు సంతరించుకున్న నందీశ్వరుడు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో మహానందుడు కొత్త రూపు సంతరించుకున్నాడు.గత సంవత్సర కాలంగా ఎండకి ఎండి,వానకు తడడంతో నందీశ్వరుని విగ్రహం రంగు పోయి కళావిహీనంగా తయారయింది.దీంతో ఈ సంవత్సరం పర్వదినాన్ని పురస్కరించుకుని కెళ్ళిం సూర్యారావు, నూకరాజు…

ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మంగళవారం నాడు మండలంలోని మర్రివీడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధిశాఖ,పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏలేశ్వరం మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్.వరలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్.వరలక్ష్మి మాట్లాడుతూ…

బాల బాలికల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:నియోజవర్గ కేంద్రమైన ప్రత్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మహిళా చట్టాలు,హక్కులు,బాల బాలికల రక్షణ,సైబర్ నేరాలపై అప్రమత్తత పట్ల ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎస్ లక్ష్మికాంతం…

ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని ప్రతి రైతు తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ బి. జ్యోతి పిలుపునిచ్చారు. మండలంలోని సిరిపురం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు…

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జ్యోతుల పెదబాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : మండలం యర్ర వరం గ్రామంలో ఉభయగో దావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా టీడీపీనాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు జిల్లా…