శ్రీనివాసులు భౌతిక కాయానికి యానికి నివాళులు : గురుసాల కిషన్ చంద్

కుటుంబానికి ఆర్థిక సాయం Mana News :- వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామం నందు శ్రీనివాసులు ఆకస్మిక మరణాన్ని తెలుసుకొని అతని భౌతిక కాయానికి నివాళులర్పించి, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తెలుగుదేశం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల…

ఐక్యత కే వనభోజనాలు-ఘనంగా క్షత్రియ రాజులచే కార్తీక మాస పూజలు

Mana News :- తిరుపతి నవంబర్ 24,(మన న్యూస్ ) :-సనాతన ధర్మ వ్యాప్తికి, ఆధ్యాత్మిక పెంపుదలకు కార్తీక వనభోజన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని క్షత్రియ సోదరులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వడమాలపేట మండలము ఓబుల రాజు కండ్రిగ లోని శ్రీ…

ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగుర‌వేసిన భూమ‌న అభిన‌య్‌…

మన న్యూస్, తిరుపతి, నవంబర్ 24 :- ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండా రెప‌రెప‌లాడింది. ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్‌లో 5,364 మీట‌ర్ల ఎత్తులో వైఎస్సార్‌సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుప‌తి ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న…

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…

అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలి : అగరంపల్లి గ్రామస్తులు.

ఐరాల, నవంబర్ 24 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలని కోరుతూ కాణిపాకం చెరువు సాగునీటి సహకార సంఘం చైర్మన్ చరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం…

ప్రత్తిపాడులో ఘనంగా తూర్పు కాపుల వన సమారాధన మహోత్సవం

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు… మానవ సంబంధాలు మెరుగుపడడానికి,మనుష్యుల మధ్య అంతరాలను తగ్గించేందుకు కార్తీక మాసంలో వనభోజనాలు దోహదపడతాయని తూర్పు కాపుల సంఘ నాయకులు పత్రి రమణ,గోపిశెట్టి శ్రీను,అప్పికొండ అయ్యప్ప అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ…

ప్రత్తిపాడులో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు….మహానటుడు నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరామ్ వర్మ, ప్రత్తిపాడు అధ్యక్షుడు అడపా…

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన “వశిష్ఠ” మూవీ

Mana cinema :- సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా “వశిష్ఠ”. ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో…

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.
ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు
సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం
యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి