Author: DURGASRINIVAS

Good

యర్రవరం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం లో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కాపు ఉద్యమ నేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని యర్రవరం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు.గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి…

విద్యార్థులకు చట్టాల పై అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు జాతీయ సేవా పథకం ఆద్వర్యంలో చట్టాల పై అవగాహన అనే సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత అద్యక్షత వహించి…

పశువైద్య శాఖలో డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి—పశువులు చనిపోతున్నా. పట్టించుకోరా—రైతులు ఆర్థికంగా నష్టపోతున్న పట్టించుకోరా.

బద్వేల్: మన న్యూస్: జులై 24: జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పశువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి మరియు పల్లె సుబ్బారెడ్డి ఇరువురు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు…

11వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయితీ 11వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు.ఈ సందర్బంగా విచ్చేసిన…

జనసేన నాయకులు పొట్టా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక నర్సీపట్నం రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పట్టణ నాయకులు పొట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో,వివేకానంద సేవా సమితి సభ్యులు, రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత కంటి…

హరిహర వీరమల్లు విజయానికి పూజలు నిర్వహించిన వరుపుల తమ్మయ్య బాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి మెయిన్ సెంటర్లో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని నియోజకవర్గ…

దీనస్థితిలో ఉన్న వ్యక్తిని చేరదీసిన వివేకానంద సేవా సమితి సభ్యులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఇంటి నుండి దూరమై కొన్ని నెలలుగా గడిచిన ఒక వ్యక్తి కాకినాడ జిల్లా,ప్రత్తిపాడులో దీనస్థితిలో ఉన్నాడు.శనివారం స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో అతన్ని శుభ్రపరిచి మంచి బట్టలు తొలగించారు.స్వామి వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు మైరాల…

తండ్రి అంత్యక్రియలకు వచ్చి, కొడుకు మృతి.

బద్వేల్: జులై 6: మన న్యూస్: బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం కాల్వపల్లె గ్రామంలో తండ్రి కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదశాయ అలముకున్నాయి. గ్రామంలో మున్నెల్లి సుబ్బరాయుడు ( 70) అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందాడు మృతునికి ఇద్దరు…

బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.లక్ష్మీ తులసి సమక్షంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ తులసి మాట్లాడుతూ…

శ్రీ దయానంద ఆశ్రమంకు మద్దుల స్వరూప్ చేయూత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం,పట్టణంలో శ్రీ స్వామి దయానంద సరస్వతీ సేవ ఆశ్రమానికి మద్దుల స్వరూప్ మంగళవారం ఆర్థిక చేయుతన్నదించారు.స్థానిక హెల్పింగ్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో మద్దుల స్వరూప్ కుమారుడు రుత్విక్ మొదటి…