భక్తులతో పోటెత్తిన ధనలక్ష్మి ఆలయం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం యర్రవరం గ్రామంలో శ్రీ దనలక్ష్మీదేవి ఆలయం కమిటీ సబ్యులు ఘనంగా చేపట్టారు.శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ధనలక్ష్మి అమ్మవారిని స్థానిక నేతలతో కలిసి దర్శించుకున్నారు.గ్రామం…