Author: DURGASRINIVAS

Good

భక్తులతో పోటెత్తిన ధనలక్ష్మి ఆలయం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం యర్రవరం గ్రామంలో శ్రీ దనలక్ష్మీదేవి ఆలయం కమిటీ సబ్యులు ఘనంగా చేపట్టారు.శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ధనలక్ష్మి అమ్మవారిని స్థానిక నేతలతో కలిసి దర్శించుకున్నారు.గ్రామం…

ఏలేశ్వరం బిజెపి కార్యాలయంలో స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలోని స్థానిక షిరిడి నగర్ లో యు వి ఆర్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్,యు వి ఆర్ ట్రేడింగ్ కంపెనీ,యు వి ఆర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్,బిజెపి కార్యాలయంలో 79వ స్వతంత్ర్య దినోత్సవ…

శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ వద్ద స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలో శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ వద్ద 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు సేనాధిపతి రాజుబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి…

ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ విధ్యార్దిని విధ్యార్ధులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో దేశంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడలని. భారత ప్రభుత్వం ప్రారంభించిన‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో దేశ ప్రజలంతా…

విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు,నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజకవర్గంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా 50 వ జయంతి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజా అభిమానులు,ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి…

ఎస్సీ బీసీ హాస్టళ్లకు టీవీలు బహుకరించిన ఎమ్మెల్యే కుమార్తె

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: దివంగత నేత వరుపుల రాజా జయంతి సందర్భంగా నియోజవర్గ వ్యాప్తంగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు గురువారం నిర్వహించారు.దీనిలో భాగంగా ఏలేశ్వరం పట్టణంలో ఎస్సీ బీసీ హాస్టల్ లో స్మార్ట్ టీవీ లను వరుపుల…

కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం.. ఎంపీ తంగళ్ళ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కోటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తంగిల ఉదయ్ శ్రీనివాసు అన్నారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన నాయకుడైన పెంటకోట మోహన్ ను…

అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.కొంత కాలంగా ఉన్నత…

సొసైటీ డైరెక్టర్ ని సత్కరించిన యాదవ సంఘం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక లారీ యూనియన్ ఆఫీసులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైభోగల సుబ్బారావును యాదవ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత…

అవంతి కంపెనీలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు తనిఖీలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పెద్దనాపల్లి అవంతి ఫ్రోజన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల తనిఖీలు నిర్వహించారు. మే 28న డైరెక్షన్స్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు…