క్రీస్తు పునరుద్దానుడు..కత్తిపూడిలో రన్‌ఫర్ జీసెస్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): క్రీస్తు పునరుద్దానుడు, సజీవుడు మరణమును జయించిన సందర్భంగా క్రీస్తును గూర్చి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టి ఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) అన్నారు. గుడ్‌ఫ్రైడే, ఈస్టరు పండుగలు సందర్భంగా శంఖవరం మండలం సేవకులు, క్రైస్తవ విశ్వాసుల ఆద్వర్యంలో కత్తిపూడిలో రన్‌ఫర్ జీసెస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టి ఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ), గ్రామ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, దడాల బాబ్జి తదితరులు జండా ఊపి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు క్రీస్తు బోధనాలు, సిలువ మరణము, పునరుద్దానము గూర్చి కొనియాడారు. ప్రభువైన క్రీస్తు కృపా కాపుదల కత్తిపూడి గ్రామమంతట ఉండాలని కోరారు.అనంతరం వైద్యులు పెదపాటి ఆనంద్ మాట్లాడుతూ, 2015 వ సం. నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, పది సంవత్సరాలు దేవుని కృప, గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవకులకు, క్రైస్తవ సభ్యులకు కత్తిపూడి యువతకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామ తెలుగుదేశం పార్టీ పెద్దలు వెన్న శివ, సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, శంఖవరం ది. ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు కె. హరినాథ్ ను ఘనంగా సన్మానించారు. మాజీ యువకులు, చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్నవారికి బహుమతులు అందజేసారు. రన్‌ఫర్ జీసెస్ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు దువ్వాడ సాల్మాన్‌రాజు, శంఖవరం మండలం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎం. భాస్కరరావు, దడాల యాకోబు, పాస్టర్ ఎమ్. ప్రకాష్, అధ్యక్షులు ఎలీషా, కార్యదర్శి పి.టి. పౌల్, , తాతపూడి జోసెఫ్, తిరగటి సతీష్ టి సన్నీ, నందికోళ్ళ హారీష్, యస్ అనిల్, కూటమి నేతలు పాల్గొన్నారు.

  • Related Posts

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు