ఆడబిడ్డ నిధి పథకానికి చంద్రబాబు ఎగనామం: వైఎస్సార్సీపీ నేత దీపిక

హిందూపురం: రాష్ట్ర ప్రభుత్వం సూపర్-6 పథకాలన్నింటినీ అమలు చేసిందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధి విషయంలో మాత్రం చేతులెత్తేశారని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్రీమతి టి.ఎన్. దీపిక మండిపడ్డారు.

మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ఇచ్చిన ప్రకటనలో ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ఇంటింటికీ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు, ఇప్పుడు మాత్రం ఆ మాటలన్నింటినీ వెనక్కి తీసుకుంటూ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు నిధిలేదంటూ బాధ్యతాజ్ఞత లేని మాటలు మాట్లాడుతోందని విమర్శించారు.

ఆడబిడ్డల భవిష్యత్తును అన్యాయంగా తాకట్టు పెట్టిన ఈ వైఖరిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని టి.ఎన్. దీపిక స్పష్టం చేశారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..