అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

మన న్యూస్ సాలూరు జూలై :- అభివృద్ధిని అడ్డుకొని కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు మండిపడ్డారు. మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్ అధ్యక్షతన పెద్దబోరబంద గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు ఆముదాల పరమేష్ బొచ్చ శ్యామ్ భాస్కరరావు తదితరులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో మంత్రి సంధ్యారాణి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తే , ఆయా పంచాయితీల సర్పంచులు అభివృద్ధిని అడ్డుకోవడానికి తీర్మానం ఇవ్వకుండా కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు వైసీపీ నాయకుల తీరును తప్పుపట్టారు. తెదేపా ఏడాది పాలనలో సాలూరు మండలం కూర్మరాజుపేట, మరిపిల్లి దిమిసి రాయి పంచాయతీల్లో 20 కోట్లకు పైబడి బీటీ రోడ్లు, సిసి రోడ్లు, గోకులాలు నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని వైసీపీ నాయకులకు గుర్తు చేశారు. విద్యార్థుల పాఠశాల భవనం విషయంలో కూడా రాజకీయ్య రంగు పులమడం తగదన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం మాని సహకరించాలని కూటమి నాయకులు వైసీపీ నాయకులకు హితపలికారు.

Related Posts

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ఎస్ఆర్ పురం,మన న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా 49 కొత్తపల్లి గ్రామానికి చెందిన పి శ్యామ్ రాజును నియమించినట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం ఇన్చార్జి కృపా లక్ష్మి ఆదేశాల మేరకు…

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

గూడూరు ,మన న్యూస్ :- రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పేద విద్యార్థులు అయినటువంటి పదిమందికి శ్రీ లక్ష్మీ మరియు పీఎం రావు గారి దంపతుల ద్రాతృత్వంతో ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా విజయ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..

పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..