గూడూరు డిపో వద్ద రెండవ రోజు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా

గూడూరు, మన న్యూస్ :- గూడూరు డిపో వద్ద గూడూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో EU రాష్ట్ర కమిటి పిలుపు మేరకు డిపో కార్యదర్శి SK. A. K. జిలాని ఆధ్వర్యంలో RTC ఉద్యోగుల సమస్యలు, ప్రధాన డిమాండ్ లపై గెట్ మీటింగ్, ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం లొ ఎంప్లాయీస్ యూనియన్ కడప జోనల్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ E. V. కుమార్ గారు పాల్గొని ధర్నా ను ఉద్దేశించి ముఖ్యం గా 1.RTC లొ ఉద్యోగులకు 6 సంవత్సరాలనుండి పదోన్నతులు పెండింగ్ లొ ఉన్న వాటి కి ప్రభుత్వం అనుమతించాలని, 2. RTC లొ ఉన్న వివిధ క్యాటగిరి లలో కాలీలు ఉన్న షుమారు 10,000 పోస్ట్ లుకు అనుమతి ఇచ్చి బర్తీ చేయాలని, RTC లొ 2500 పై బడి బస్సు లను స్క్రాఫ్ చేసి షెడ్యూల్ లను తగ్గించారు. తగ్గించిన వాటిస్థానంలో 2500 బస్సులు కొనుగోలు చేసి యాదవిధిగా షెడ్యూల్ లను పునరురదించాలని, ఎలక్ట్రీకల్ బస్సులను RTC డ్రైవర్స్ తొ నడపాలని, పెండింగ్ DA బకాయిలును చెల్లించాలని, 1/2019 సర్కులర్ ని యాదవిధిగా అమలు జరిగేటట్లు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అని మాట్లాడినారు. తదుపరి డిపో కార్యదర్శి SK. A. K. జిలాని గారు,మరియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు P. సుబ్బారావు గారు మాట్లాడుతూ టిమ్స్ డ్యామేజ్ లపై రికవరీ లను నిలుపుదల చేయాలని, డబుల్ డ్యూటీ లు చేసే సిబ్బంది కి ఇచ్చే DD అమౌంట్ ని పెంచాలని, క్లరికల్ సిబ్బంది మరియు సూపర్వైజర్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని, CCS కార్యాలయం ఉద్యోగులుకు అందుబాటులో ఉండేవిధంగా RTC హౌస్ లోనే కొనసాగేటట్లు చూడాలని, మిగిలిన ఉన్న SRBS /SBT బకాయిలును సిబ్బందికి చిల్లించ్చేటట్లు చర్యలు తీసుకోవాలని, పాత పద్ధతి లోనే మెడికల్ సౌకర్యం కల్పించాలని, కిలోమీటర్లు పూర్తి అయి ఇప్పటికి రోడ్డు మీద తిరిగే బస్సు లు మరమ్మత్తులుకు గురిఅయిన సందర్బంలొ భాద్యులు చేయుచు గ్యారేజ్ సిబ్బంది కి పనిషమెంట్ లు ఇవ్వడం మానుకోవాలి అని, డిపోలలో డ్రైవర్స్ పై KMPL వేధింపులు మానుకోవాలి అని, ముఖ్యం గా గూడూరు డిపో నందు డ్రైవర్స్ ను తిరుమల రిలీవింగ్ డ్యూటీ లకు వేరే డిపో లకు పంపు విధానాన్ని మానుకోవాలి అని, పాత ఇన్సింటివ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ధర్నా ముఖంగా ప్రభుత్వాన్ని, RTC యాజమాన్యం ని కోరినారు.

Related Posts

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ఎస్ఆర్ పురం,మన న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా 49 కొత్తపల్లి గ్రామానికి చెందిన పి శ్యామ్ రాజును నియమించినట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం ఇన్చార్జి కృపా లక్ష్మి ఆదేశాల మేరకు…

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

మన న్యూస్ సాలూరు జూలై :- అభివృద్ధిని అడ్డుకొని కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు మండిపడ్డారు. మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్ అధ్యక్షతన పెద్దబోరబంద గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు ఆముదాల పరమేష్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..

పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..