అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి వినతి పత్రం అందించడం జరిగింది . ఈ సందర్భంగా తెలుగుదేశం కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ స్త్రీమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ……,సాక్షి ఛానల్ యజమాని గౌరవ భారతి రెడ్డి ని నేను సూటిగా ఒక మాట అడుగుతున్నాను భారతి రెడ్డి మీ పట్ల మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటలను ఖండిస్తూ తక్షణం వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది కానీ ఇప్పటిదాకా మీరు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు దీన్నిబట్టే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళల మీ వైయస్సార్సీపి పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ఓటు అనే ఆయుధంతో నిన్ను బెంగళూరు ప్యాలస్కే పరిమితం చేసిన సాక్షి ఛానల్ కు సిగ్గు రాలేదు కనుక రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం మినిస్టర్ వంగలపూడి అనిత తక్షణం స్పందించి ఈ వ్యాఖ్యలు చేసిన వారి పట్ల చర్యలు తీసుకొని వారిని తక్షణం అరెస్టు చేయవలసిందిగా కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కోరడమైనది.ఈ కార్యక్రమంలో వేగూరు సర్పంచి కరేటి.అమరావతి మాజీ.ఎంపీపీ వెంకటరమణమ్మ మాజీ ఎంపీపీ.గిద్దలూరు. ఉమా మాజీ సర్పంచ్ పెరిమి చెంచమ్మ పాడుగుపాడు.మాజీ.సర్పంచ్ వనమ్మ నెల్లూరు జిల్లా పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాల్.రెడ్డి మాజీ మండల అధ్యక్షులు.ఇంత మల్లారెడ్డి డీసీఎన్ శ్రీనివాసులు గాదిరాజు సుధాకర్ వేమిరెడ్డి హరికుమార్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!