విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

మన న్యూస్: విద్యుత్ సంస్థల్లోని కార్మికుల విభాగంలో శాంక్షన్ పోస్ట్లు మంజూరు చేయాలని టి ఎస్ పి ఈ యు -1535 సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత వల్ల ప్రస్తుతం ఉన్న కార్మికుల మీద పని భారం అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 1535 కేంద్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ నుండి యూనియన్ శాఖల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పెండింగ్ లో ఉన్న డి ఎ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు యూనియన్ సంస్థాగత అంశాలపై మాట్లాడుతూ నూతన కమిటీ లో ప్రతిభావంతమైన నాయకులకు పదవులు కట్టబెట్టి ప్రతిభను ప్రోత్సహిస్తామని చెప్పారు.కార్మిక సంక్షేమానికి అలుపెరుగని పోరాటం చేస్తున్న యూనియన్ తమదేనని కొనియాడారు. కార్మిక సమస్యలపై ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో యూనియన్ సభ్యత్వం పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. వచ్చే ఏడాది నూతన సంవత్సర డైరీ ని,క్యాలెండర్ ఆవిష్కరణల పై చర్చ జరిగింది.యూనియన్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి డి. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెనకో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి పి.రాము, జి. కుమారస్వామి ఎన్పీడీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు బుడిగ శ్రీను, మూర్తి,సెంట్రల్ కమిటీ కోశాధికారి పుట్ట నాగేశ్వరరావు , నాయకులు తుంపూరివిజయ్,ఎండి. గౌసిద్దీన్, ఎం.శ్రీధర్, దానం నరసింహారావు, వల్లమళ్ల ప్రకాష్, అంబాల శ్రీను, అక్కెనపల్లి వెంకటేశ్వర్లు, అల్లాడి పుల్లారావు, వెలదండి ప్రసాద్,ఆర్. రామచందర్,సిద్ధులు హుస్సేన్, ఏ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి