అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

మన న్యూస్ సాలూరు జూలై :- అభివృద్ధిని అడ్డుకొని కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు మండిపడ్డారు. మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్ అధ్యక్షతన పెద్దబోరబంద గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు ఆముదాల పరమేష్ బొచ్చ శ్యామ్ భాస్కరరావు తదితరులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో మంత్రి సంధ్యారాణి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తే , ఆయా పంచాయితీల సర్పంచులు అభివృద్ధిని అడ్డుకోవడానికి తీర్మానం ఇవ్వకుండా కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు వైసీపీ నాయకుల తీరును తప్పుపట్టారు. తెదేపా ఏడాది పాలనలో సాలూరు మండలం కూర్మరాజుపేట, మరిపిల్లి దిమిసి రాయి పంచాయతీల్లో 20 కోట్లకు పైబడి బీటీ రోడ్లు, సిసి రోడ్లు, గోకులాలు నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని వైసీపీ నాయకులకు గుర్తు చేశారు. విద్యార్థుల పాఠశాల భవనం విషయంలో కూడా రాజకీయ్య రంగు పులమడం తగదన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం మాని సహకరించాలని కూటమి నాయకులు వైసీపీ నాయకులకు హితపలికారు.

Related Posts

ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

ప్రత్తిపాడు / శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- ప్రత్తిపాడు లో ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఏర్పాట్లు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు మండల…

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి అపురూప్:- సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని మాజీమంత్రి వైసీపీ పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు. కిర్లంపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన వన దుర్గమ్మ ఆలయంలో ఆషాడ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్.  రాజీ విధానం రాజ మార్గం

విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.

విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్