కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ జయ ప్రదీప్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మంత్రులు రాకతో అరెస్టు చేయడం ఎంతవరకు సమంజనమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ జయ ప్రదీప్అన్నారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు రాకతో ముందస్తుగా మాజీ జడ్పిటిసి జయప్రదప్ ను బాన్సువాడ…

జీరో డిస్ట్రిబ్యూటరీ కాలువను పట్టించుకునే నాధుడే లేరు ? పంట పొలాల నీటి కోసం రైతుల ఇబ్బందులు..

మన న్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ )కూలిపోయే పరిస్థితిలో జీరో డిస్ట్రిబ్యూటరీ బ్రిడ్జి.. ప్రతి పంటకు రైతులు ముళ్ళ పొదలను తొలగిస్తూ నీటిని తీసుకువచ్చి పంట పొలాల సాగు మంత్రి రాకతో జీరో డిస్ట్రిబ్యూటరీ కాలువ బాగుపడేనా అన్నది ప్రశ్నార్థకం ప్రాజెక్టు ప్రధాన కాలువకు…

పీర్జాదిగూడలో రిషి కేర్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభం

మన న్యూస్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్‌ బాలాజీ నగర్ కాలనిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు కు ఎదురుగా డాక్టర్ వెంకటసుబ్బయ్య యాదవ్ నేతృత్వంలో రిషి కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ…

రెండు గ్రామాల పెళ్లిళ్లకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్

మన న్యూస్: కామారెడ్డి జిల్లా లింగంపెట్ మండల ఐలాపూర్ గ్రామ బి.ఆర్.ఎస్ కార్యకర్త సూర్ణ పెద్ద రాజయ్య కుమారుడు మహిపాల్ వివాహా మహోత్సమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, నల్లమడుగులో ఉమ్లా నాయక్ కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను…

కల్లుగీత కార్మిక సమస్యలు పరిష్కరించాలిడిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ఎల్ బి నగర్.

మన న్యూస్: కళ్ళు గీత వ్రుత్తి కార్మికులు ప్రమాదంలో ఉన్నారని ప్రమాద నివారణకు ప్రభుత్వం ఇచ్చిన సేప్టీ కిట్టులు 10వేలు మాత్రమే పంపిణి చేశారని డిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు. ఎల్ బి నగర్ లో ఏర్పాటు…

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

మన న్యూస్: అబ్దుల్లాపూర్మెట్ పాలకవర్గం,అధికారులు,రైతులువర్తకులు,హమాలీలు అంతా కలిసి ఒక కుటుంబంలా పనిచేస్తాం ఎంతో కాలం నుండి పెండింగ్ లో హమాలీలకు అందరికి గుర్తింపు లైసెన్సులు అందచేసిన పాలకవర్గంబుధవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి…

శ్రీ ఉరుకుందు స్వామి రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలోని నూతన శ్రీ ఉరుకుందు స్వామి రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సతీమణి చేతుల…

నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాక

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు.ఉదయం 10 గంటలకు హెలీకాప్టర్‌లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నారు.అనంతరం ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్‌కు…

మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండాలికేటి దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు మధ్యాహ్నం భోజనం నాణ్యతగా వండి విద్యార్థినులకు అందజేయాలని

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కేటీ దొడ్డి మండలంలో కేజీబీవీ పాఠశాల ఎంపీహెచ్ఎస్ స్కూల్లో, ఉమిత్యాల, తండాలలో ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబీవీ…

జీడిపిక్కల కార్మికులకు పలువురి మద్దతు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత 26 రోజులుగా ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో జీడిపిక్కలు ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాకు పలువురు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఏ ఐ సి సి టి యు…