రైతులు కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలి, వ్యవసాయ శాఖ అధికారి కె. తిరుపతిరావు

మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలని కోరారు. కలుపు మందులలో అనేక రకాలు ఉంటాయని,పంట లేకుండా పిచికారి చేసేవి,పంటపై…

జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీ కొండ మల్లేశ్వర స్వామి ఆలయంలో చక్రధర సిద్ధాంతి

మన న్యూస్: వెదురుకుప్పం మండలం పంచాయతీ లో వెలసి ఉన్నటువంటి శ్రీ జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీ కొండ మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రమును నేడు దైవాజ్ఞరత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు దర్శించుకోవడం జరిగింది కార్తీకమాసంలో…

గంగ‌మ్మ ఆల‌య అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్: తిరుప‌తి, నవంబర్ 26,తిరుప‌తి ప్ర‌జ‌ల ఇల‌వేల్పు తాతయ్యగంట గంగ‌మ్మ ఆల‌యంలో జ‌రుగుతున్న ప‌నుల‌ను త‌ర్వ‌లో పూర్తి చేస్తామ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. రానున్న గంగ జాత‌ర నాటికి ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డం త‌మ బాధ్య‌త‌ని ఆయ‌న…

మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు రథయాత్ర రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన వెల్లడి ఏపీలో రాష్ట్ర స్థాయి సమావేశం హిందూ భావజాలాల వ్యాప్తికి కృషి యోగి ఆదిత్య నాధ్ ఇతర ప్రముఖులు రాక

మన న్యూస్:తిరుపతి, నవంబర్ 26వచ్చే ఏడాది మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ రథయాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్ వెల్లడించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో రాష్ట్రీయ హిందూ…

కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫెరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న…

సనాతన ధర్మం, మాతృ ప్రేమను తెలియజేసే విధంగా దేవకీ నందన వసుదేవ : మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి

చిత్తూరు నవంబర్త 26 మన న్యూస్ చిత్తూరు రాఘవ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న తన మనవడు గల్లా అశోక్ నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిలకించారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

బస్సు కోసం విద్యార్థుల ఆందోళన

మనన్యూస్: ప్రతినిధి నవబంర్ 26 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మండలం జిల్లెడ బండ గ్రామంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల జిల్లా కేంద్రంలో చదువుకోడానికి కళాశాల, పాఠశాలలకు వచ్చే…

గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి! ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంగళవారం అశ్వాపురంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, మాట్లాడుతూ అశ్వాపురం మండలం స్థానిక గొందుగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనేక…

శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

(మన న్యూస్ ప్రతినిధి) పత్తిపాడు ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ…

శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు,నవంబర్ 26 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్…