ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయాలి -కార్యదర్సులకు జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు ఆదేశాలు
మన న్యూస్ పాచిపెంట,ఏప్రిల్ 30:- పంచాయతీ రాజ్ కమీషనర్ ఆదేశాలు మేరకు 15 మండలాల్లో అత్యధిక జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో ఎస్ డబ్ల్యూ పి సి షెడ్స్ పరిశీలనచేశామని పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి టి కొండలరావు తెలిపారు.…