సీఎం చంద్రబాబు నాయుడు కి పాలాభిషేకం చేసిన మండల తెలుగుదేశం పార్టీ మాదిగలు
మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల మాదిగ తెలుగుదేశం నాయకులు ఈరోజు పార్టీ కార్యాలయం నందు సమావేశమై మాదిగల స్థిర కాల స్వప్న 30 సంవత్సరాల కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ను సాధించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు లకు…
నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 18 :నెల్లూరు అభివృద్ధి ప్రదాత, సేవా తత్పరుడు, ప్రియతమ నేత నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల…
గుడ్ ఫ్రైడే వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 18:గుడ్ ఫ్రైడే నాడు మానవుల కష్టాన్ని, పాపాన్ని వారి శిక్షను,క్రీస్తు స్వీకరించి శీలలను భరించి శిలువను మోసారని పురాణాలు చెబుతున్నాయి………నెల్లూరు సిటీ,కపాటి పాలెం నందు ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్…
కావలి పట్టణంలో కొనసాగుతున్న ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం
మన న్యూస్, కావలి, ఏప్రిల్ 18 :సమస్య మీది పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అని అన్నారు.కావలి,39వ వార్డులో శుక్రవారం ఉదయం నుంచి పర్యటించిన కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే…
బాలల విద్యాభివృద్ధికి పాటుపడాలి – న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
మన న్యూస్ సింగరాయకొండ :- ఉలవపాడు మండలం కోటిరెడ్డి గుంట కాలనిలో హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తమ కుమార్తె శ్రీ తేజస్విని పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు వెళ్లు చిన్నారులకు స్కూల్ బ్యాగులు మరియు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా న్యాయవాది…
ప్రతి భూ సమస్యను పరిష్కరించడం కోసం భూభారతి చట్టం -పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు -భూబారతి చట్టంపై ప్రతి ఒక్కరికి సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి -జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
పినపాక, మన న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూములకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జీతీష్…
జగతికి శాంతి సందేశాన్నిస్తూ క్రీస్తు శిలువ నేక్కిన రోజుసామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి
పినపాక, మన న్యూస్ : మణుగూరు సబ్ డివిజన్ ఏరియాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మణుగూరు ప్రాంత నివాసి సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు ఉపవాస దీక్షలు పురస్కరించుకొని పీవీ కాలనీ ఏరియాలో పాదయాత్ర చేస్తున్నటువంటి…
వీధి నాటకాలతో వైసిపి కుట్ర-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ
Mana News, Tirupati :- గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేతిలో చావు దెబ్బ తిన్న వైసిపి నాయకులు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి నాటకాలతో కుట్రలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు ఆరోపించారు. స్వతహాగా…
గిరిజనులకు ఇష్టుడు గోపాలకృష్ణా రెడ్డిడా.నివేదిత మోరె, మాజీ కౌన్సిలర్
శ్రీకాళహస్తి, Mana News :-అధ్బుతమైన పరిపాలనా దక్షతతో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని నిత్యం పరితపించిన స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గిరిజనులకు ఇష్టుడని శ్రీకాళహస్తి పురపాలక సంఘం, 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె కొనియాడారు. అజాత శత్రువుగా,…
వేసవి అపరాల సాగుతో పంట మార్పిడి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 15:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70…