Tag: #Viral

శ్రీ కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు 2025 సేవా కమిటి ఏర్పాటు

మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 29:- ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవతో 12 మందితో ఏర్పడిన కమిటీ.- మే 17 నుంచి 27 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు.బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయానికి నూతన సేవా కమిటీని ఏర్పాటు…

ఎన్ సి సి మూడవ వార్షిక శిక్షణా శిభిరం

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 29:10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే ఆధ్వర్యంలో10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3, 28 ఏప్రిల్…

షూటింగ్ పూర్తి చేసుకున్న “దీక్ష”

మన న్యూస్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన,…

మహిళల సంక్షేమమే లక్ష్యంగా ‌అభివృద్దే ఆశయంగా ప్రజాసత్తా::పులగర శోభనబాబు

నెల్లూరు మన న్యూస్: ప్రజాసత్తా ఆధ్వర్యంలో ప్రజాసత్తా వ్యవస్థాపక,జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన మంగళవారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజాసత్తా మహిళా కమిటీ ఏర్పాటు సందర్భంగా విలేకరుల సమావేశం జరిగినది. ఈసందర్భంగా ప్రజాసత్తా వ్యవస్థాపక,అధ్యక్షులు…

బొలెరో వాహనం బీభత్సం ఇద్దరు నర్సింగ్ కాలేజీ విద్యార్థుల మృతి పలువురు విద్యార్థులకు గాయాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 29: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మక్తల్ కు చెందిన మహేశ్వరి (20),వనపర్తికి చెందిన మనీషా శ్రీ(21) అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…

రజతోత్సవ సభకు తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు….-మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి..

పినపాక, మన న్యూస్ఏప్రిల్ 27:- వరంగల్ లో ఆదివారం జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సభకు పినపాక నుండి హాజరైన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఈ బయ్యారం…

వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్సిపి జిల్లాల అధ్యక్షుల సమావేశా నికి హాజరైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్, తాడేపల్లి / నెల్లూరు, ఏప్రిల్ 29:- గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లాల అధ్యక్షులు సమావేశం…

హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Mana News :- ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు మధు సాగర్,అంజి రెడ్డి,యాది రెడ్డి,సురేందర్ రెడ్డి,ఆలయ సిబ్బంది వెంకటయ్య పాల్గొన్నారు.అర్చకులు శంకర్ ప్రసాద్,అంబప్రసాద్,చంద్రకాంత్ శర్మ,ముత్యాల శర్మ సంతోష్ కుమార్,శ్రవణ్ దంపతులకు పూజలు జరిపించి ఆశీర్వచనం అందజేశారు

రాష్ట్ర నాయి బ్రాహ్మణ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం

మన న్యూస్,తిరుపతి, :- రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమనిఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. తిరుపతి కొర్లగుంట చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన…

నెల్లూరు రూరల్, సౌత్ మోపూర్ గ్రామంలో 16 లక్షల రూపాయల వ్యయంతో జడ్పీ హైస్కూల్ ప్రహరి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బూడిద విజయ్ కుమార్

మన న్యూస్, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 29: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో 16లక్షల రూపాయల వ్యయంతో సౌత్ మోపూర్ గ్రామ జడ్పీ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన మండల పరిషత్…