Tag: #Viral

పేద‌ల‌ను ఆర్థికంగా ఆదుకోవడానికే పెన్ష‌న్లు- ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్, తిరుపతి:– పేద‌ల‌ను ఆర్థికంగా ఆదుకోవడానికే ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌ను పంపిణీ చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అన్నారు. బుధ‌వారం ఉద‌యం కొర్ల‌గుంట సంజ‌య్ గాంధీ కాల‌నీలోని రామాల‌యం వ‌ద్ద 8,9 డివిజ‌న్ల‌కు సంబంధించిన‌ ల‌బ్దిదారుల ఇంటింటికి వెళ్ళి…

ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

Mana News, Nellore :- ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామి నెరవేర్చి కోవూరు నియోజకవర్గంలో సంపూర్ణ అభివృద్ధి సాధిస్తానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి సందర్భంగా కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెం గ్రామానికి…

నెల్లూరు రూరల్ లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, రూరల్ ,మే 1:– నెల్లూరు రూరల్ లో 23వ డివిజన్ వికలాంగుల కాలనీ లో ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ లను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.రాష్ట్రం అంతా ప్రతి నెల…

మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…

“మే డే” ప్రపంచ కార్మికుల పోరాట దినం – కార్మికుల జీవితాలపై గుదుబండగా ఉండే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

Mana News, గాజువాక తే మే 1:- విశాఖపట్నం జిల్లా గాజువాక 67వ వార్డు సిపిఎం పార్టీ శాఖ మరియు సిఐటియు మరియు వివిధ ప్రజా ఉద్యమ సంఘాలు ప్రతినిధులు తో ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను లిఖించిన దినముగా పిలవబడే…

మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…

వేసవి విజ్ఞాన తరగతులను సద్వినియోగం చేసుకోండి – నర్వ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్

మన న్యూస్ నర్వ మండలం:- వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్వ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ తెలిపారు. నర్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల…

పదవి విరమణ చేసిన AE శ్రీహరికి ఘనంగా సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- పంచాయతీ రాజ్ విభాగంలో 33 సంవత్సరాల పాటు సేవలు అందించిన అసిస్టెంట్ ఇంజినీర్ కొటా శ్రీహరి పదవి విరమణ చేసిన సందర్భంగా, సింగరాయకొండ మండల ఎంపీడీఓ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కట్టా…

14 ఏళ్ల తర్వాత సాలూరులో జరగనున్న శ్యామలాంబ అమ్మవారి పండుగ

సాలూరు మన న్యూస్ ఏప్రిల్30:– సాలూరు పట్టణంలో మే 18,19,20, తేదీల్లో జరగబోయే శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్బంగా పటిష్ట బందోబస్తు విధి విధానాలు పై పోలీసు అధికారులుకు, దేవాదాయ,ఆలయ కమిటీ సబ్యులకు దిశా నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ ఎస్.వి.…

ఒప్పంద కార్మికులు బంధ విముక్తి పొందాలిపొట్లూరి లక్ష్మయ్య

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం తాసిల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రతినెల చివరి రోజున ఎస్సీ ఎస్టీ కాలనీలలో పౌర హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పౌర హక్కుల దినోత్సవం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధి, మల్లికార్జున్ నగర్…