చేపలు విక్రయించే తూనికల్లో తేడాలు,కేజీకి 200 గ్రాములు తేడా,6 వేలు ఫైన్ – సేనిటరీ ఇన్స్పెక్టర్ ఎల్. బాలకృష్ణ
మన న్యూస్ సాలూరు మే 27:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో చేపలు బజారులో కేజీకి 250 గ్రాములు తేడా ఉన్నందున 6 వేల రూపాయలు ఫైన్ విధించిన సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ. పెద్ద మార్కెట్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం…