Tag: #Viral

చేపలు విక్రయించే తూనికల్లో తేడాలు,కేజీకి 200 గ్రాములు తేడా,6 వేలు ఫైన్ – సేనిటరీ ఇన్స్పెక్టర్ ఎల్. బాలకృష్ణ

మన న్యూస్ సాలూరు మే 27:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో చేపలు బజారులో కేజీకి 250 గ్రాములు తేడా ఉన్నందున 6 వేల రూపాయలు ఫైన్ విధించిన సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ. పెద్ద మార్కెట్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం…

మహానాడులో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్

మన న్యూస్, తిరుపతి ఏప్రిల్ 27:– కడపలో మూడు రోజులపాటు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్ తో పాటు ఆమె అనుచరులు మంగళవారం భారీగా కడప కొత్తరలి వెళ్లారు.…

చెందుర్తి అడ్డాగా అక్రమ ఆయిల్ హైరన్ వ్యపారంఅధికారుల అండ దండలు కాసులు

గొల్లప్రోలు మే 27 మన న్యూస్ :– డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో ఒకవైపు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతుంటే మరోవైపు అక్రమ వ్యాపారాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 16 వ నంబరు జాతీయ…

ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యం రహిత సమాజంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి -మద్యపానం వ్యతిరేక ప్రచార కమిటీ.

పిఠాపురం మే 27 మన న్యూస్ :- ఎన్టీఆర్ 103 వ జయంతోత్సవాలలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక మోహన్ నగర్ లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యానికి స్వయనిషేధం ప్రకటించుకుని జీవనం సాగిస్తున్న ,మోహన్ నగర్ వాసులను…

కడప మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్న గంగాధర నెల్లూరు టీడీపీ యువజన నేతలు

కడప, { వెదురుకుప్పం } మన న్యూస్ , మే 27 :- ఈ రోజు కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన యువ నేతలు విశేషంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగు యువత…

అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలి,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.

నారాయణ పేట, మన న్యూస్: – ఆన్ నోన్ నంబర్ల నుంచి ఫోన్ చేసి నేను మద్దూరు ఎస్.ఐ.ని అని చెప్పి డబ్బులు పంపించాలని మద్దూరు పట్టణ వ్యాపారస్తులను, జ్యూవెలరీ షాప్ ల యజమానులను కొందరు అపరిచిత వ్యక్తులు సైబర్ నేరగాళ్ళు…

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి

నర్వ మండలం మన న్యూస్ మే 26 :- నర్వ మండల కేంద్రంలో బారాస అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండల పరిధిలోని జాండ్రగుట్ట దగ్గర 2023లో మహాత్మ జ్యోతిరావు పూలే వెనకబడిన రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయబడినది.…

శానంపూడి గ్రామ బాలికలకు ప్రతిభకు గుర్తింపు – గురుకుల పాఠశాలలో అడుగు

మన న్యూస్ సింగరాయకొండ:- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి శానంపూడి గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీ, మిట్టమీద పాలెం నుండి ఐదవ తరగతిలో ప్రవేశం పొందిన దాసరి ప్రణీత, వెలిశాల లిఖిత, కంచర్ల అమృత వర్షిణి,…

ముఖ్యమంత్రి దంపతులకు శుభాకాంక్షలు చెప్పిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు ఆదివారం కుప్పంలో నూతన గృహప్రవేశం చేశారు. ఈ ఆ దంపతులను రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి…

నారా భువనేశ్వరి ని సన్మానించిన పుష్పావతి యాదవ్..

మన న్యూస్,తిరుపతి : కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు ఆదివారం నూతన గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్, ఆమె భర్త…