వేరుశనగ గింజల కొరతపై మంత్రి అచ్చెం నాయుడుతో ఫోన్ మాట్లాడిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4పూతలపట్టు నియోజకవర్గంలో వేరుశెనగ గింజల కొరత తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడు తో టెలిఫోన్ ద్వారా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడారు. తక్షణమే అవసరమైన గింజలను మరింత అధికంగా అందించాలని విజ్ఞప్తి…