హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి,ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు,
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, క్రీడల్లో అత్యున్నత స్థాయిలో రాణించేలా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. మఖ్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రవికుమార్…
ఓటర్ లిస్టును ప్రదర్శించిన అమ్మపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి, బి రవికుమార్.
మాన ధ్యాస, నారయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామంలో నూతనంగా రూపొందించిన ఓటర్ లిస్టును గ్రామపంచాయతీ కార్యదర్శి బి రవికుమార్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా…
డీఎస్సీ ఎంపిక జాబితాలు వెంటనే విడుదల చేయాలి : రాష్ట్రోపాధ్యాయ సంఘం డిమాండ్
మన ధ్యాస చిత్తూర్ ఆగస్ట్-28 డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఎంపిక జాబితాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. చిత్తూరు అపోలో విశ్వవిద్యాలయం, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలలో జరుగుతున్న ధృవపత్రాల పరిశీలన…
జిల్లా పరిషత్ పాఠశాల లో ఎయిడ్స్ నివారణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-28 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…
తవణంపల్లి మండలంలో వినాయక చవితి వేడుకలు
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-27 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో వాడవాడల వినాయక వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి గూర్చి అర్చకులు భక్తులకు వివరించారు. వినాయక విగ్రహాలకు పూలమాలల వేసి అలంకరించి తీర్థ ప్రసాదాలు…
సింగరాయకొండలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ సందేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. “మట్టి విగ్రహాలు పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని…
పాకల గ్రామంలోజీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకాల గ్రామం నందు ఆత్మ ప్రకాశం జిల్లా వారి సారథ్యంలో జీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మల…
శక్తి పీఠం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక శక్తి పీఠం శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని శక్తి పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డా,స్వామి శాంతానంద పురోహిత్తెలిపారు. స్వామి…
శక్తి పీఠం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక శక్తి పీఠం శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని శక్తి పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డా,స్వామి శాంతానంద పురోహిత్తెలిపారు. స్వామి…
పండగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి, మక్తల్ సీ ఐ రామ్ లాల్.
మన ధ్యాస నారయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో మక్తల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల…