సెట్టేరి గ్రామంలో విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, సెట్టేరి గ్రామంలో ప్రజల ఆరోగ్య అవసరాల పరిరక్షణలో భాగంగా నూతనంగా నిర్మితమైన విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా…

సమాజ సేవలో దూసుకెళ్తున్న యువ నాయకుడు పైనేని మురళి..

చిత్తూరు,Mana News, జూలై 14: చిత్తూరు జిల్లా ఎస్.ఆర్.పురం మండలానికి చెందిన పైనేని మురళి సామాజిక సేవలో అద్భుతంగా రాణిస్తున్నారు .చిన్న వయసు లోనే ప్రజల కష్టాలను తనవిగా భావిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తూ ,సమాజసేవా దృక్పదంతో ముందుకెళ్తున్నాడు పైనేని మురళి.…

తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”*

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 సంక్షేమం, ప్రగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం, కాటప్పగారిపల్లె, బోడబండ్ల, 170 గొల్లపల్లె, తుంభాయనపల్లె,…

అరగొండ సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియామకం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 మండలంలోని అరగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలోని పలు సింగల్ విండో పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం…

స్వచమైన గాలి కోసం మొక్కలు నాటాలి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ఏ జి ఎమ్ సతీష్

మీర్ పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట్ మున్సిపాల్ కేంద్రంలోని గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఏ జి ఎమ్ సతీష్ ఆదేశాలమేరకుశ్రీ చైతన్య టెక్నో స్కూల్ శ్రీ…

క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 తవణంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి ప్రియాంక ఆధ్వర్యంలో క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక జనాభా కింద 60 సంవత్సరాల…

గంజాయి రవాణా, చాలా మణితో పాటు దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్ 10 లక్షల సొత్తు స్వాధీనం.

ఇంత పెద్ద నిఘా వ్యవస్త ఉన్నా గంజాయి యదేచ్ఛగా రవాణా సిబ్బందికి ఎస్పీ దామోదర్ అభినందన మన న్యూస్ సింగరాయకొండ:- నిత్యం నిఘా ఉన్నా ఈగల్ బృందాలు గంజాయి చెలామణి నియంత్రణ కి చర్యలు తీసుకుంటున్నా యదేచ్ఛగా గంజాయి సరఫరా విక్రయం…

ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం వినియోగించుకోవాలి

హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో పెద్దన్నపాలెం, పెద్దపల్లెపాలెం…

సుపరిపాలనలో తొలి అడుగుతో ఇంటింటికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-14 సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం మండలం, టేకుమంద పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…

పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా హాజరత్తయ్య వెల్లడి.

హక్కుల సాధన. సిబ్బంది సంక్షేమం సంఘం పటిష్టత లక్ష్యంగా కృషి మన న్యూస్ సింగరాయకొండ:-నిరంతరం సమాజ సేవ తోపాటు ప్రజలకు, ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తున్న,పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ సిబ్బంది హక్కుల సాధన, సంక్షేమం,పోలీస్ అధికారుల సంఘ పటిష్టత ప్రధానంగా సేవలు అందించేందుకు…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//