రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్లో కార్యాచరణలు సిద్ధం
యాదమరి, మన ధ్యాస నవంబర్ 25 : రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నవంబర్ 26వ తేదీన ప్రతి విద్యాసంస్థలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించినట్లు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో…