Tag: #RegionalNews

ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీ కి చెందిన నకిలీ టోకెన్లు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోండి… రైతులు డిమాండ్

వెదురుకుప్పం మన న్యూస్: కార్వేటినగరం మండలంలోని అన్నూరు వద్ద ఉన్న ఏబీసీ గుజ్జు పరిశ్రమ కి సంబంధించిన టోకెన్ లను కొంతమంది దళారులు ఏకంగా నకిలీ టోకెన్లను సృష్టించి రైతులకు సుమారు 3000 నుంచి 5000 వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు.…

అమర రాజా గ్రూప్ వార్షిక వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించింది

తిరుపతి,మన న్యూస్ , జూలై 3, 2025 :– ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా, అమర రాజా గ్రూప్ మరోసారి తమ నిబద్ధతను చాటుకుంది. సంస్థ ప్రధాన కార్యాలయం కరకంబాడిలో “మీ నంబర్లు తెలుసుకోండి, మీ ఆరోగ్యాన్ని తెలుసుకోండి” అనే థీమ్‌తో…

టిడిపి కార్యకర్త లోకయ్యకు పార్టీ అండగా ఉంటుంది.. ఎమ్మెల్యే పిఎ చంద్రశేఖర్

ఎస్ఆర్ పురం,మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త లోకయ్య కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అండగా ఉంటారని ఎమ్మెల్యే పి ఏ చంద్రశేఖర్ అన్నారు ఎస్ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ…

సంకల్పం తోనే సైబర్ నేరాలుకు అడ్డుకట్ట – విశాఖపట్నం రేంజ్ డి ఐ జి గోపినాధ్ జట్టి

మన న్యూస్, పాచిపెంట, జూలై 3:- మాదకద్రవ్యాల వలన జీవితాలు నాశనం తో పాటు దుష్ర్పభావలు, సైబర్ నేరాలు వల్ల కలిగే అనర్దాలు, మహిళల రక్షణ పై ప్రజలకు, విద్యార్థులకి, యువతకు అవగాహన తప్పనిసరని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ.ఐపిఎస్…

చింతవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గూడూరు మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం చింతవరం పంచాయతీ నందు ప్రారంభించిన శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన…

బహిరంగసభ ను జయప్రదంచేయండి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం లో గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం మస్టర్ పాయింట్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన విజయవాడ…

టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి – ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి

గూడూరు, మన న్యూస్ :- గ్రామంలో ఏమైనా అభివ్రుద్ది జరిగిందంటే..చంద్రబాబు హయాంలో జరిగిన అభివ్రుద్ది తప్ప మరే ప్రభుత్వం చేయలేదని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేర్కొన్నారు.చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.…

టిడిపి తోనే అభివృద్ధి సాధ్యం – ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు,మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామం నందు ప్రారంభించిన…. శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ – గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన…

బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆరున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

గూడూరు, మన న్యూస్ :- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో.. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. గూడూరు రెండవ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య, గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీమతి ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో జులై…

డికే.చెరువులో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం (యాదమరి మండలం) జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, తెల్లరాళ్ళపల్లె పంచాయతీ, డికే.చెరువు గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచారంకు ప్రజల నుండి విశేష ఆదరణ‌ లభించింది. బుధవారం సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి…