ప్రభుత్వ ఆదేశాలతో ఎరువుల దుకాణాల పై పోలీస్ తనిఖీలు.
ఎరువులు పక్కదారి పట్టిస్తే చట్టపరంగా చర్యలు ఎరువుల దుకాణ దారులకు పోలీస్ హెచ్చరిక మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం తో రైతులకు అత్యంత అవసరమైన ఎరువులు ప్రధానంగా యూరియా వంటి వాటి అక్రమ నిల్వలకు పాల్పడినా పక్కదారి పట్టించినా…
ఎల్ఐసీ (LIC) 69 వ స్థాపన దినోత్సవ వేడుకలు
మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- భారత జీవన బీమా సంస్థ (LIC) స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని, సోమవారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింగరాయకొండ కార్యాలయం నందు 69 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసీ…
30 ఏళ్లలో 4 సార్లు సీఎం గా ప్రజలకు అపూర్వ సేవలు అందించిన నాయకుడు నారా చంద్రబాబు
మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం సెప్టెంబర్-1 రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తెచ్చిన పధకాలు, కార్యక్రమాలు, సంస్కరణలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా…
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ.
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30: తవణంపల్లి మండలంలోని తవణంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, యూనిట్ ఇంన్చార్జి గాలి దిలీప్ కుమార్, లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి…
తవణంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం – వృద్ధురాలు మృతి
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30:చిత్తూరు–అరగొండ రహదారిపై తవణంపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. గంగవరం మండలం కీళపట్ల గ్రామానికి చెందిన టి. మునీంద్ర తన నాన్నమ్మ టి. నారాయణమ్మ (వయసు 74, భర్త…
మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో పీఈటీలకు సత్కారం.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో క్రీడా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పిఈటిలను ఘనంగా సత్కరించినట్లు మక్తల్ పట్టణ అధ్యక్షుడు ఏ…
సింగరాయకొండ జూనియర్ కళాశాలలో తెలుగు భాషా – జాతీయ క్రీడా దినోత్సవ సందడి
మన ధ్యాస న్యూస్:- సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో జరిగింది. తెలుగు అధ్యాపకులు ఆర్.…
వైభవంగా తెలుగు భాషదినోత్సవం
మన ధ్యాస యాదమరి ఆగస్టు 29: యాదమరి మండలం కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్లో తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషదినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇన్చార్జి హెచ్.యం. జె.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ “తెలుగుభాష…
జడ్పిపిఎఫ్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నివారించాలి ఎస్ టి యు డిమాండ్
మన ధ్యాస చిత్తూరు ఆగస్ట్-29 జడ్పిపిఎఫ్ రుణాలు తుది మొత్తాల చెల్లింపులలో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని నివారించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ టి యు చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన…
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించిన మండల విద్యాధికారి హేమలత
మన ధ్యాస తవణంపల్లె ఆగస్టు 29: ఈ రోజు అరగొండ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యకమనికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి హేమలత హాజరయి అక్షరమాల గొప్పదనమే మన తెలుగు భాష మహత్యానికి…