తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఏడాది పాలన విజయవంతం

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా. ఎస్. వెంకటేశ్వర్ విజయవంతంగా ఒక సంవత్సరం పాలనను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సామాజిక ప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సంక్షేమ పథకాల…

కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో పురుగులు మందు కంపెనీ పై దర్యాప్తు ముమ్మరం

మన న్యూస్ పార్వతీపురం జులై 5:- పార్వతిపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ ప్రజలకు భరోసా కల్పించాలి…

కర్రివలస లో పారిశుద్యం పనులు

మన న్యూస్, పాచిపెంట,జూలై 5 :- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కర్రివలస పంచాయతీ కర్రివలస గ్రామంలో పారిశుధ్యం పనులు చక చక జరుగుతున్నాయి. శనివారం నాడు సర్పంచ్ ప్రతినిధి మర్రి ఉమామహేశ్వరరావు బ్లేడు ట్రాక్టర్ పెట్టి గ్రామ శివారున…

గూడూరులో మెగా లోక్ అదాలత్

గూడూరు ,మన న్యూస్:- గూడూరు రెండో పట్టణంలో ఏర్పాటై ఉన్న కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం 7th అడిషనల్ జిల్లా జడ్జి కె.వెంకట నాగ పవన్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ…రాజీ మార్గమే రాజ…

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి

గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం అనేక పేర్లతో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిందని దీని వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజక వర్గ కార్యదర్శి శశి కుమార్ అన్నారు. శనివారం…

మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

రైతులు ఆదుకోవడంలో ముందంజలో కూటమి ప్రభుత్వం ఉంది జిల్లా టిడిపి నాయకులు ఎస్ఆర్ పురం, మన న్యూస్…మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదని జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమ నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్…

కల్కి జ్యూలయర్ షాపు యజమాని కోలగట్ల గోపి అరెస్ట్ – అల్లుడు మాదేటి సుధీర్ పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన పోలీసులు

మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పట్టణంలో ప్రముఖ ఉపాధ్యాయుడు రంభ రజనీకాంత్ పై తప్పుడు కేసు పెట్టినందుకు కల్కి జూనియర్ షాప్ ఓనర్ కోలగట్ల. గోపాలరావు( గోపి)ని 41 నోటీసు ఇచ్చి పోలీసులు అరెస్టు…

జీయస్టీ సరళీకరణ కమిటీతోమంత్రి పయ్యావుల భేటీ

ఉరవకొండ మన మన న్యూస్ జులై 4: దేశవ్యాప్తంగా జిఎస్టి సరళీకరణ చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీతో ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం భేటీ అయ్యారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని తమ అభిప్రాయాలు…

విడపనకల్ మండలంలో మంత్రి పర్యటన

మన న్యూస్ అనంతపురం జిల్లా :- ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం డొనేకల్లు గ్రామంలో 5న నిర్వహించబోయే ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు.…

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు…

మన న్యూస్,తిరుపతి, :– కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ తెలిపారు. శుక్రవారం 24 డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ లో…

You Missed Mana News updates

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…
అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..
మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…
శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.
ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్
ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్