మామిడి రైతుకు ₹260 కోట్లు విడుదల పట్ల హర్షంసత్వరం రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలిగుజ్జు ఫ్యాక్టరీలు, రాంపులు బకాయలు చెల్లించాలిఏపీ రైతు సంఘం, మామిడి సంక్షేమ సంఘం విజ్ఞప్తి..
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీగా ₹4చొప్పున 260 కోట్లు నేడు విడుదల చేయడం హర్ష నీయమని ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా/టీ.జనార్ధన్ కార్యదర్శి కె . మునిరత్నం…
ప్రతి ఇంటికి చంద్రన్న వెలుగులు….. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టిడిపి నాయకులు…..
స్వర్ణసాగరం మనన్యూస్ తవణంపల్లె జులై-19సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీలో చారాలా హరిజనవాడలో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. 2000 ఉన్న…
పిల్లారి కుప్పంలో రైతు జగన్నాథంపై నలుగురు దాడి. తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
ఎస్ఆర్ పురం, మన న్యూస్… పొలం వద్ద ఉన్న రైతుపై అదే గ్రామానికి చెందిన నలుగురు కలిసి రైతు జగన్నాథం పై దాడి చేసిన సంఘటన ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పంలో చోటు చేసుకున్నది.. పిల్లారి కుప్పం గ్రామానికి చెందిన…
తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో లేపాక్షి ఎంపోరియం – చంద్రబాబు కు విజ్ఞప్తి చేసిన హస్తకళల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్, తిరుపతి :– తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన చంద్రబాబును…
శ్రీ ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి…సీఎం కు వినతిపత్రం సమర్పించిన రుద్రకోటి సదాశివం…
మన న్యూస్,తిరుపతి :-నాయి బ్రాహ్మణుల ఆరాధ్య దైవం శ్రీ ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు విజ్ఞప్తి చేశారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా…
సాయి సత్సంగ నిలయంలో విశేష పూజలు
గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు పంచామృత, సుగంధ ద్రవ్య పూర్వక నువ్వుల నూనె తైలంతో శ్రీ భవానీ శంకర స్వామి వారి మృత్తికా శివలింగానికి మరియు శనైశ్చర భగవానుని యొక్క…
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ
గూడూరు, మన న్యూస్ :- ఏఐటియుసి అనుబంధం గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ 5 ఆధ్వర్యం లో జరుతున్న చలో విజయవాడ పోస్టర్లను గూడూరు డివిజన్ నాయకులు మధిర బాలయ్య గోగినేనిపురం లోని EE కార్యాలయం దగ్గర ఆవిష్కరించారు…
కార్మికులు డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు తగ్గేదే లేదు.సి.ఐ.టి.యు
గూడూరు, మన న్యూస్ :- మున్సిపల్ కార్మికులు దీర్ఘకాలికంగా నోచుకోని పలు సమస్యలు,కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఇవ్వాల్సిన జి. ఓ.లును ఇచ్చి పరిష్కారం చేసేంతవరకు తగ్గేదే లేదని, మున్సిపల్ కార్మికులు, సి.ఐ.టి.యు నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా…
మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మహిళలు ఆర్థికంగా ఎదిగితే జిల్లా, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జులై-18 పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఐరాల మండలం, చింతగుబ్బలపల్గె, మద్దిపట్లపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…