ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి.. నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్
ఎస్ఆర్ పురం, మన న్యూస్.. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి అని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ అన్నారు గురువారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ తల సేమియా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ…