Tag: #mananews

మున్సిపల్ యూనియన్ నుంచి ప్రధాన కార్యదర్శి గోపి బహిష్కరణ…….సి.ఐ.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి డి.కోటేశ్వరరావు.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా ఏ.పీ.మున్సిపల్ అండ్ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు) అనుబంధం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గోపి ని సి.ఐ.టి.యు యూనియన్ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు, యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి డి. కోటేశ్వరరావు…

భారీ మద్యం డంప్ పై దాడి రెండు లక్షల విలువైన మద్యం స్వాధీనం.

ముగ్గురు అరెస్ట్ రిమాండ్ కి తరలింపు మన న్యూస్ సింగరాయకొండ:- ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ సింగరాయకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పోటయ్యగారి పట్టపు పాలెం సమీపంలో నిల్వ ఉంచిన భారీ మద్యం డంప్ పై దాడి…

సీడ్ పత్తి రైతులకు తీవ్ర నిరసన… ఎకరాకు కేవలం రెండు క్వింటాలు మాత్రమే కోనుగోలు!

గద్వాల జిల్లా. మనన్యూస్ ప్రతినిధి జులై 16 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలం బింగు దొడ్డి గ్రామంలో ఉదయము ఏడు గంటల నుండి 12:30 వరకు సుమారు ఐదు గంటల పాటు రైతులు వేలాదిమంది రాస్తారోకో నిర్వహించి ఆర్గనైజర్ల కంపెనీల…

రాజీ మార్గమే రాజమార్గం — గూడూరులో లీగల్ సర్వీసెస్ అథారిటీ అవగాహన ర్యాలీ

గూడూరు, మన న్యూస్:– ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, గూడూరు కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో “మధ్యవర్తిత్వం — దేశం కోసం” అనే అంశంపై అవగాహన ర్యాలీ మరియు ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ…

జనసేన ఆధ్వర్యంలో జనవాని కార్యక్రమం

గూడూరు, మహా న్యూస్ :- మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, నెల్లూరు నగర జనసేన అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ మల్లెపు…

ఇంటర్నేషనల్ కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో డాక్టర్ బద్రి పీర్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఇటీవల తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో…

పంచాయతీల అభివృద్ధికి నిధులను వెంటనే విడుదల చేయండి…రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు ‘సింగంశెట్టి’

మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. వెలగపూడి లోని సచివాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…

సమ్మె లో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికులపై అధికారులు బెదిరింపులు ఆపాలి. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె బుధవారానికి నాలుగవ రోజుకు చేరుకుంది. మున్సిపల్…

వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మన న్యూస్,తిరుపతి :వెలగపూడి లోని సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, క్రియేషన్ అగ్రి అండ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి…

శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో సాగు చేసిన ప్రతి రైతు పంట…