మూడో విడత పోలింగ్ జరిగే మండలాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల తరువాత ప్రచార కార్యక్రమాలు నిషేధం
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా : జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల పరిధిలో ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం ముగించాలని,…