కర్రివలస లో పారిశుద్యం పనులు
మన న్యూస్, పాచిపెంట,జూలై 5 :- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కర్రివలస పంచాయతీ కర్రివలస గ్రామంలో పారిశుధ్యం పనులు చక చక జరుగుతున్నాయి. శనివారం నాడు సర్పంచ్ ప్రతినిధి మర్రి ఉమామహేశ్వరరావు బ్లేడు ట్రాక్టర్ పెట్టి గ్రామ శివారున…
గూడూరులో మెగా లోక్ అదాలత్
గూడూరు ,మన న్యూస్:- గూడూరు రెండో పట్టణంలో ఏర్పాటై ఉన్న కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం 7th అడిషనల్ జిల్లా జడ్జి కె.వెంకట నాగ పవన్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ…రాజీ మార్గమే రాజ…
అదానీ, సెకీ తో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలీ – సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు
మన న్యూస్ పార్వతీపురం జూలై 5:- పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు డిమాండ్ చేశారు, పార్వతీపురం లో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ మన్యం జిల్లా సమితి ఆధ్వర్యన రాష్ట్ర…
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి
గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం అనేక పేర్లతో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిందని దీని వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజక వర్గ కార్యదర్శి శశి కుమార్ అన్నారు. శనివారం…
గూడూరు డిపో వద్ద రెండవ రోజు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
గూడూరు, మన న్యూస్ :- గూడూరు డిపో వద్ద గూడూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో EU రాష్ట్ర కమిటి పిలుపు మేరకు డిపో కార్యదర్శి SK. A. K. జిలాని ఆధ్వర్యంలో RTC ఉద్యోగుల సమస్యలు, ప్రధాన డిమాండ్ లపై…
మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు
రైతులు ఆదుకోవడంలో ముందంజలో కూటమి ప్రభుత్వం ఉంది జిల్లా టిడిపి నాయకులు ఎస్ఆర్ పురం, మన న్యూస్…మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదని జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమ నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్…
కల్కి జ్యూలయర్ షాపు యజమాని కోలగట్ల గోపి అరెస్ట్ – అల్లుడు మాదేటి సుధీర్ పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన పోలీసులు
మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పట్టణంలో ప్రముఖ ఉపాధ్యాయుడు రంభ రజనీకాంత్ పై తప్పుడు కేసు పెట్టినందుకు కల్కి జూనియర్ షాప్ ఓనర్ కోలగట్ల. గోపాలరావు( గోపి)ని 41 నోటీసు ఇచ్చి పోలీసులు అరెస్టు…
అపర భగీరథడు బాబా లక్కీషా బంజారా..
ఉరవకొండ మన న్యూస్ జులై 4:– లక్కీషా బంజారా 445వ జయంతి సందర్భంగా బంజారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారా యోధుడు లక్కీషా బంజారా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన బంజారా ఫౌండేషన్ ఛైర్మన్ కమల్ సింగ్ రాథోడ్ అయనఅట్లాడుతూ లక్కీషా బంజారా,…
రేపే బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభం- ఎమ్మెల్యే అమిలినేని
బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభానికి రైతులు తరలిరండి.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం మన న్యూస్ జూలై 4 :- కళ్యాణదుర్గం ప్రాంత రైతులు, ప్రజల జీవనాడి బీటీపీ కాలువ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన…
విడపనకల్ మండలంలో మంత్రి పర్యటన
మన న్యూస్ అనంతపురం జిల్లా :- ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం డొనేకల్లు గ్రామంలో 5న నిర్వహించబోయే ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు.…