Tag: #andhrapradesh

పి.ఎఫ్ చెల్లింపుల వేగవంతానికి చర్యలు : జడ్పీ సి.ఇ.ఓ రవికుమార్ నాయుడు

మన న్యూస్ చిత్తూరు జులై-18భవిష్య నిధి రుణాలు, తుది మొత్తాల చెల్లింపులు వేగవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్.టి.యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ ,చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష…

పోతేగుంట లో విద్యార్థులు తల్లితండ్రులు,MRPS,MEF,అనుబంధ సంఘాల నాయకులు పెద్దఎత్తున నిరసన…

గూడూరు, మన న్యూస్ :- మాస్కూల్ మాకే ఉంచాలి,స్కూల్ ను మార్చ వద్దు అంటూ పొతేగుంట అరుంధతీయ వాడలో విద్యార్థులు వారి తల్లి తండ్రులు తో కలిసి ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ నాయకులు భారీ ఎత్తిన నిరసనలు… నెల్లూరు జిల్లా సైదాపురం మండలం…

తల్లికి వందనంకి సంబంధించి పదివేల కోట్ల రూపాయలు తల్లులు ఖాతాలో జమ చేసిన విద్యాశాఖ శాఖ మాత్యులు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం:బలపరిచిన ఎమ్మెల్సీ…

గూడూరు, మన న్యూస్ :– వెంకటగిరి నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయాలన్నీ త్వరగా పూర్తి చేయాలి:ఎమ్మెల్సీ…* వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయానికి అదనంగా 50 లక్షలు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్సీ,మంజూరు చేసిన మంత్రివర్యులు ఆనం…*చిలకూరు మండలం,పారిచర్ల వారి పాలెం పాఠశాలలో…

కూటమి ప్రభుత్వము రాక్షస పాలన సాగిస్తుంది – మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర,

మన న్యూస్ సాలూరు జూలై 18 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తూ రాజకీయ్య కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం మంచి సాంప్రదాయం కాదని మాజీ డిప్యూటీ సీఎం పి. రాజన్న…

మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మూడో శాఖ,ఉద్యోగాలు తీసే శాఖ ఇవ్వాలి – మాజీ డిప్యూటీ సిఎం రాజన్న దొర విలేకరుల సమావేశం లో అన్నారు.

మన న్యూస్ సాలూరు జూలై 18:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. నా వలన నా నియోజకవర్గం ఉద్యోగులను నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా చేశాను కాని ఎవరిని బదిలీలు చేసి…

చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ

గూడూరు, మన న్యూస్ :- మరలా వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంద అనిఅందరి మనసులో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట చెబితే తప్పరని తప్పకుండా ఈసారి కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని తెలియజేశారని కూటమి ప్రభుత్వం…

వాతావరణంలో మార్పు వచ్చింది అప్రమత్తంగా ఉండండి – సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య

మన న్యూస్,రేణిగుంట జూలై 18:– వాతావరణంలో మార్పు వచ్చింది అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్లు శివశంకర్, కామరాజు తెలియజేశారు. శుక్రవారం ఆర్. మల్లవరం గ్రామం నందుజడ్పీ. హైస్కూల్ నందు డెంగ్యూ మాసో త్సవాలు సందర్భంగాసీజనల్ వ్యాధులపై…

టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు…

ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంతవరకు పనులకు వెళ్లే ప్రసక్తే లేదు-మున్సిపల్ కార్మికులు. సిఐటియు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కొరకై సమ్మె లోనికి వెళ్లి శుక్రవారానికి…

తాసిల్దార్ నుండి కలెక్టర్‌కు తప్పుడు భూమి రికార్డులు: అనుమానం మేఘం

ఉరవకొండ మన న్యూస్:అడిగిన సమాచారం ఒకటి ఇచ్చిన సమాచారం మరొకటి ఫిర్యాదుదారున్ని అధికారులు తప్పుదావ పట్టించిన వైనం.ఇది రెవెన్యూఅధికారుల మాయాజాలం. అన్యాయం జరిగిందని దిద్దుబాటు చర్యలు తీసుకొని సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు…