అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి
మన న్యూస్ సింగరాయకొండ:- జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవధికారి సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలోని రామాయపట్నం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు గ్రామాలలో పేదరిక నిర్మూలన…