Tag: #andhrapradesh

హెచ్సియు విద్యార్థుల అక్రమ అరెస్టులు, దమనకాండ అప్రజాస్వామికం – ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్.

మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం…

రాప్తాడులో ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్‌తో పోలీసుల ఓవరాక్షన్‌

Mana News, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఎక్కువయ్యాయని…

‘పీ4’.. సమాజానికి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు

Mana News :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘జీరో పావర్టీ- పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సమాజంలో గేమ్ ఛేంజర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

ఎస్ ఆర్ పురం, మన న్యూస్.. జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం,ఎస్ఆర్ పురం మండలం కేంద్రంలో ఏపీజేడబ్ల్యూ యూనియన్ ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ విప్…

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్స్ రిలీజ్ ఈవెంట్

మన న్యూస్ ;- లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర…

దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి , జమిలి ఎన్నికలతో అనేక ప్రయోజనాలు – సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Mana News :- తెలంగాణకు హైదారాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు, అప్పట్లో విజన్ 2020 – ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047, పీ4తో ముందుకు , ఒకే దేశం – ఒకే ఎన్నికల అంశంపై వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ…

సర్వేపల్లి టీడీపీలో చేరికలు

Mana News, సర్వేపల్లి :- ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం పంచాయతీ పరిధిలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 26 కుటుంబాలు. పడాల నరసారెడ్డి, సన్నారెడ్డి సుధాకర్, సన్నారెడ్డి కల్పనారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి…

రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ – అవి రద్దు, పథకాలు దక్కాలంటే..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటి కే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బోగస్ కార్డుల ఏరివేతకు నిర్ణయించింది. ఇక, కార్డుల జారీతో…

అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు

Mana News, హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున…