తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా రూపేష్

మన న్యూస్,తిరుపతి,మార్చి 16:-తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా రూపేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నగరంలోని ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రైవేట్…

నెల్లూరులో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసిన- ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు,మన న్యూస్, మార్చి 16 :- శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు 6 వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ &…

నెల్లూరులో రంగ రంగా వైభవంగా “రంగడి” రథోత్సవం

నెల్లూరు,మన న్యూస్, మార్చి16: – నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం కన్నుల పండగ రథోత్సవం సాగింది. స్వామి వారిని పట్టు వస్త్రాలతో అలంకరించి,రధం మీద ఉంచి ముందుగా గాలి గోపురం తూర్పు…

నెల్లూరు వైస్సార్సీపీ కార్యకర్తల సమక్షంలో వై సి పి 14 వ డివిజన్ ఇంచార్జ్ గా కొండమ రెడ్డి గిరిధర్ రెడ్డి ని ఎంపిక చేసిన.. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :-నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం 14 డివిజన్ ప్రజల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 14…

నెల్లూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహానికి మాలలు లేసి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు

నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్ సర్కిల్ నందు గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాలలు లేసి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు.తెలుగువారికి ప్రత్యేక…

దాత ఔదార్యం… సామాన్య భక్తులకు శాశ్వత కళ్యాణ మండపం

గొల్లప్రోలు మార్చి 17 మన న్యూస్ :- గొల్లప్రోలు, శ్రీ సీతారామస్వామి వారి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందనీ, పిల్లాపాపలతో పదికాలాల పాటు సుఖంగా ఉంటారనేది భక్తుల నమ్మకం అందుకే అనాదిగా చుట్టు ప్రక్కల నుంచి వ్యయ…

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన- ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :- నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం వైసిపి నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

కావలిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 124 వ జయంతి వేడుకలు

కావలి,మన న్యూస్, మార్చి 16 :- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి లో కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా జయంతి…

నెల్లూరు రూరల్ నియోజవర్గంలో 303 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూర్తి

నెల్లూరు రూరల్, మన న్యూస్,మార్చి 16 :- *60 రోజుల్లో పనులు పూర్తిచేసి, 609 మంది నాయకుల, కార్యకర్తల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ లో అభివృద్ధి పనులకు ఆదివారం ఉదయం స్థానిక…

ఇప్పటికైనా పవన్ మేల్కొనాల్సిన అవసరం ఉంది, బీజేపీ మైకం నుంచి బయట పడాలి -వైఎస్ షర్మిల

Mana News :- పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా కూటమేతర పార్టీలన్నీ కూడా పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇస్తోన్నాయి. తెలుగుదేశం…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//