వైసీపీ ముఖ్య నేతలకు సాయిరెడ్డి ఉచ్చు- జగన్ బిగ్ డెసిషన్..!!
Mana News :- ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల…
రేపు ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. పలు బిల్లులు, పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం..!
Mana News :- సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. అలాగే సీఆర్డీయే ఆమోదించిన పనులకు…
పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Mana News :- అమరావతి: పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు…
వైఎస్ జగన్ తాజా వ్యూహం-తక్షణ అమలుకు సజ్జల ఆదేశాలు..!
Mana News :- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు పూర్తవుతోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకునేందుకు విపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అయితే పార్టీ నేతలు కేసులు, అరెస్టుల భయంతో ఇళ్ల నుంచి కదలడం…
పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
Mana News :- ప్రతీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు,…
కాకినాడ వేదికగా పి ఎమ్ జె జ్యువెల్స్ నూతన స్టోర్ -కొత్త అవుట్లెట్ను ప్రారంభించిన కాకినాడ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు
కాకినాడ మార్చి 16 మన న్యూస్ :- దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెల్లరీ బ్రాండ్ అయిన పి ఎమ్ జె జ్యువెల్స్ కాకినాడలో తన కొత్త షోరూమ్ను ప్రారంభించింది. కాకినాడ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు (కొండ బాబు) తో…
టెన్త్ పరీక్షల అభ్యర్ధులకు విద్యామంత్రి లోకేష్ సూచనలు..!
Mana News :- ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఇంగ్లీష్ మీడియంలో 5.64 లక్షల మంది విద్యార్ధులు, తెలుగు మీడియంలో 51 వేల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయబోతున్నారు.ఏడు పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి వేడుకలు
గొల్లప్రోలు మార్చి 17 మన న్యూస్ ;-ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడిన త్యాగశీలి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా.. గొల్లప్రోలు శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం…
యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు, సజ్జనార్ వార్నింగ్
Mana News :- హైదరాబాద్: కాసులకు కక్కుర్తి పడి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు స్వయంగా తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదవడంతో వారంతా కటకటాలపాలయ్యారు.తాజాగా, యూట్యూబర్ హర్షసాయిపై…
ఉచిత వైద్య శిబిరం విజయవంతం – శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు- రవి రాజు
మన న్యూస్,తిరుపతి,మార్చి 16 :– శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక కరకంబాడి రోడ్డు మార్గంలోని వినాయక సాగర్ వద్ద జరిగిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. డిబిఆర్ హాస్పిటల్ వైద్య బృందం నేతృత్వంలో జరిగిన…