ఆశ వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కదలిరండి -సదస్సును విజయవంతం చేయండి
మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆశా వర్కర్లు సిహెచ్ డబ్ల్యూ సాధించిన విజయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పైన జిల్లా సదస్సు జరుగుతుందని…
క్యాచ్ వదిలేస్తే అంతే సంగతులు.. కోహ్లీ స్టైల్లో వార్నింగ్!
Mana News :- ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన 20వ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. ఈ ఆటగాడు 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్తో పాటు విరాట్ కోహ్లీ మరో కోణంలో…
ప్రజా వేదిక కు అధికారులు డుమ్మా
ఉదయగిరి న్యూస్ : మండల కేంద్రమైన ఉదయగిరి లో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమానికి అధికారుల డుమ్మా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉదయగిరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అర్జులు చేత పట్టుకొని పడిగాపులు కాస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. స్థానిక…
సాలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం
మన న్యూస్ సాలూరు ఏప్రిల్6: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారం లో ముఖ్య అతిథులుగా మంత్రి సంధ్యారాణి మరియు టిడిపి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆర్పీ బంజ్ దేవ్, డాక్టర్ వాడాడ గణేశ్వరరావు…
వెదురుకుప్పం మండలంలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మన న్యూస్, వెదురుకుప్పం:- ఆదివారం వెదురుకుప్పం మండలం చవట గుంట బిజెపి పార్టీ కార్యాలయం దగ్గర 45 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురుకుప్పం మండలం అధ్యక్షుడు బి అశోక్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు సోమశేఖర్ రాజు, మోహన్…
హీరో వెంకటేష్ గారి కోసం కథ సిద్ధం చేస్తున్నాను : శ్యామ్ సింగా రాయ్ రచయిత సత్యదేవ్ జంగా
మన న్యూస్: టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ…ఈ సందర్భంగా రైటర్ సత్యదేవ్ జంగా మాట్లాడుతూ…నేను ఏ ఫిలిం బై అరవింద్…
ఘనంగా మాజీ ఎంపీ పాటూరు రాజగోపాల్ నాయుడు మరియు యువ హీరో గల్లా అశోక్ జన్మదిన వేడుకలు
తవణంపల్లి, మన న్యూస్ , ఏప్రిల్ 05,2025:* మాజీ మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గల్లా రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో స్యతంత్ర సమరయోధులు, మాజీ ఎంపీ కి. శ్. శ్రీ. పాటూరు…
పీ కేబినెట్ కీలక నిర్ణయాలు..! బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు, క్యాపిటివ్ పోర్టు సహా..!
Mana News :- ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీ అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఏపీలో డ్రోన్ కార్పొరేషనను…
తిరుమల తిరు` వీధుల్లో ఊరేగిన దేవదేవుడు
Mana News :- ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 72,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,545 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా నాలుగు…
షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ !!!
Mana News :- టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ఈ చిత్ర ప్రెస్…

